మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అడ్వాణీ ఈ నెల 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట ముంబైలో సినీ తారల కోసం గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ముంబైలో ఈ నెల 13న జరిగే వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Vinod Kambli | మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదైంది. వినోద్ కాంబ్లీ రోజూ తాగొచ్చి కొట్టడమేగాక నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడుతున్నాడని అతని భార్య ఆండ్రియా ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్య�
right hand transplantion: కుడి చేతిని ట్రాన్స్ప్లాంట్ చేశారు ముంబై డాక్టర్లు. 18 ఏళ్ల అమ్మాయికి కొత్త చేయిని ఫిక్స్ చేశారు. ఆమెకు పుట్టుక నుంచే కుడిచేయి లేదు.
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్ వచ్చింది. తాను తాలిబన్ సభ్యుడినని.. ముంబైలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు.
Cop Commits Suicide | మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నవీ ముంబై పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ పోలీస్ అధికారి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Couple’s fight | చీరల కోసమో, నగల కోసమో భర్తతో భార్య గొడవపడిన ఘటనల గురించి వింటుంటాం..! వంట సరిగా చేయలేదని భార్యతో భర్త గొడవపడిన సందర్భాలూ చూస్తుంటాం..! ఇవేగాక, ఇంకా ఇతర చాలా కారణాలతో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగు�
Rakhi Sawant's mom | నేను ఎంతగానో ప్రేమించే మా అమ్మ మరణం గురించి చెప్పాల్సి రావడం చాలా బాధగా ఉంది. ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. అంధేరి వెస్ట్లోని ఒసివారాలోగల మున్సిపల్ క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరు
ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండురోజుల్లో 8 కేసుల్లో 9.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దానివిలు రూ.4.75 కోట్లు ఉంటుందని
Uorfi Javed | తన డ్రెస్సింగ్ విషయంలో ఇటీవల కేసులను కూడా ఎదుర్కొన్న ఉర్ఫీ జావెద్కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఆమెకు ముంబైలో ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటూ వి
మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), ప్రకాశ్ అంబేద్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీ జతకట్టాయి.