Minor girl | నిర్భయ లాంటి కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటంలేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, హత్యాచారాలు
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.960 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది
Men Pose As Cops | ముంబైలోని ఓ ఏరియా నుంచి నలుగురు వ్యక్తులు ట్యాక్సీ మాట్లాడుకుని ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి విమానంలో
Viral Video | కదులుతున్న రైలు కింద పడిపోబోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన ముంబయిలోని మన్కుర్ద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మహారాష్ట్ర సముద్ర తీరంలో కొత్తగా ‘వాటర్ ట్యాక్సీ’ సర్వీసు ప్రారంభమైంది. ముంబైలో మజ్గావ్లోని డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్(డీసీటీ) నుంచి రాయగఢ్ జిల్లా అలీభాగ్ సమీపంలోని మండ్వా జెట్టి వరకు మంగళ�
తమిళ నటుడు సిద్ధార్థ్, నాయిక అదితి రావ్ హైదరీ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వదంతులేనని అనుకోకుండా ఎప్పటికప్పుడు తాము సన్నిహితంగానే ఉన్నామనే సూచనలు చేస్తుంటారు. తెలుగులో ‘మహా సముద్రం’ అనే సిన
వందే భారత్ రైలు మళ్లీ ప్రమాదానికి గురైంది. ఎద్దు ఢీకొట్టడంతో ముంబై-గాంధీనగర్ రైలు ముందు భాగం, ఒక కోచ్ దెబ్బతిన్నది. దీంతో 15 నిమిషాల పాటు రైలును ఆపాల్సి వచ్చింది.
Viral News | తాను వేరే మహిళతో ఉండటాన్ని గుర్తించిన భార్యను కారుతో ఢీ కొట్టాడు ఓ సినీ నిర్మాత. ఈ ఘటన ముంబయిలోని అంబోలీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయమై బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింద�
Uber India:క్యాబ్ డ్రైవర్ ఆలస్యం వల్ల విమానం మిస్సైనట్లు ఓ మహిళ కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ముంబైలోని కోర్టు ఊబర్ ఇండియా సంస్థకు 20 వేల జరిమానా విధించింది. డోంబివ్లికి చెందిన అడ్వకేట్ కవితా శర్�
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గుర్గావ్ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Karnataka | దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులకు ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ
Mumbai | దీపావళి పండుగ అందరి ఇంట్లో వెలుగులు నింపితే.. ఓ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. గాజు గ్లాసులో పెట్టి పటాకులు కాల్చొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు మైనర్లు హత్య చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని
António Guterres: 2008, సెప్టెంబర్ 26వ తేదీన ముంబైలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద ఉన్న స్మారక మ్యూజియం వద్ద ఇవాళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ నివాళి అర్పించారు.