సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కలిగించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ప్రవేశపెట్టిన విధంగా త్వరలో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావాలి. నడకదారి భక్తులకు టోకెన్లను జారీచేయాలి...
ఈ ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాలపై ఇండియా రేటింగ్స్ అంచనా న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు 8 శాతం పెరగవచ
ఐపీఎల్ 2022 లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో చివరి బంతి వరకూ ఆడి మూడు వికెట్లతో విజేతగా నిలిచింది. చివరి ఓవర్లో ధోనీ
హైదరాబాద్- సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ నిజామ్స్, హైటెక్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ. ముంబై- సిటీ ఆఫ్ డ్రీమ్స్, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాం డ్స్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా, మ్యాగ్జిమమ�
Puducherry Express | పుదుచ్చేరి ఎక్స్ప్రెక్కు (Puducherry Express) పెను ప్రమాదం తప్పింది. దాదర్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం రాత్రి ముంబైలోని మాతుంగా-దాదర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. దీంతో ర�
heroin | ముంబై విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ ( heroin) పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు తనిఖీలు నిర్వహించారు.
రియాద్: ఐఎస్ఎల్ మాజీ చాంపియన్ ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ సరికొత్త అధ్యాయం లిఖించింది. ఏఎఫ్సీ ఆసియా చాంపియన్స్ లీగ్లో విజయం సాధించిన మొదటి భారతీయ ఫుట్బాల్ క్లబ్గా ముంబై నిలిచింది. లీగ్ దశ రె
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విజయ డెయిరీ పరిస్థితి దయనీయంగా ఉండేది. కేవలం రూ.240 కోట్ల టర్నోవర్తో ఇబ్బందుల మధ్య కొనసాగింది. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు రూ.700 కోట్లకు పైగా టర్నోవ�
కేంద్రం కక్షసాధింపు విధానాలను ఎండగట్టె శివసేన నేత సంజయ్రౌత్ తాజాగా మరో బాంబు పేల్చారు. ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఈ కుట్రలో సూత్రధారి, పాత్రధారి బీజేపీనే
ముంబై : భారత్లో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ తొలి కేసు ముంబైలో నమోదైంది. ఈ వేరియంట్ తొలి కేసును ఈ ఏడాది జనవరిలో యూకేలో గుర్తించిన విషయం తెలిసిందే.
Mumbai | దేశంలో కరోనాకు మహారాష్ట్ర కేంద్ర బిందువుగా మారింది. మూడు దశల్లో రాష్ట్రంలో భారీగా కేసులు నమోదయ్యాయి. అందులో ముంబైలో (Mumbai) రికార్డయిన కేసులే అధికం. దీంతో ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వైరస్ వ్యాప్తి న�
సమంత (Samantha) తన మకాంను ముంబై (Mumbai) కి మార్చేస్తుందా..? అంటే అలాంటిదేమి లేదని..హైదరాబాద్ (Hyderabad) ఎప్పటికీ తన ఇళ్లని గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.