ముంబయి: దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ లాక్మే ఫ్యాషన్ వీక్. ప్రస్తుతం లాక్మే ఫ్యాషన్ వీక్- 2022 ముంబైలో జరుగుతోంది. ఈ ఫ్యాషన్ షోలో మోడల్స్తోపాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారలు పాల్గొని సందడి చేస్తున్నారు. డిజైనర్, ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్పై హొయలు పోతున్నారు.
కృతి సనన్, కనికా కపూర్, మృణాల్ ఠాకూర్, డయానా పెంటీ, మలైకా అరోరా తదితర తారలు ఫ్యాషన్ షోలో పాల్గొని.. ర్యాంప్ వాక్తో అందరినీ ఆకట్టుకున్నారు. పలువురు డిజైనర్లు సైతం తమ కలెక్షన్లను ఈ వేడుకలో ప్రదర్శిస్తూ.. ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నారు.
మలైకా అరోరా
మృణాల్ ఠాకూర్
కృతి సనన్
కనికా కపూర్
డయానా పెంటీ