బ్యాంకులో డ్రైవర్గా పని చేస్తున్న ఒక వ్యక్తి.. తన అప్పులు తీర్చుకోవడం కోసం రూ.17 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. స్థానికంగా ఉన్న ఒక బ్యాంకులో డ్రైవర్గా పనిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తి.. రూ.17 లక్షల�
హైదరాబాద్సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని గురువారం ఇక్కడ కేంద్ర టెలికం
తొమ్మిదేళ్ల బాలుడు మూత్రం పోస్తుండగా వీడియో తీసి, గ్రూప్లో షేర్ చేసినందుకు ముంబైలోని హౌసింగ్ సొసైటీకి చెందిన ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న�
ముంబై: ముంబైలోని లలిత్ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 5 కోట్లు ఇవ్వాలని ఓ కాలర్ డిమాండ్ చేశాఢు. హోటల్లోని నాలుగు ప్రదేశాల్లో బాంబులు అమర్చామని, డబ్బులు ఇవ్వకుంటే పేల్చేస�
ఎవరికైనా కడుపు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతారు. కొందరు తమకు తెలిసిన మందు వేసుకుంటారు. ఆ యువతి అలాగే చేశానని అనుకుంది. కానీ మందు తాగేసిన తర్వాతే ఆమెకు తెలిసింది. తను తాగింది కడుపు నొప్పి మంద�
ముంబై: ఎల్గర్ పరిషద్-మావో లింకు కేసులో ఇటీవల ప్రజాకవి వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆ బెయిల్కు సంబంధించిన షరతులను వెల్�
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. తన స్నేహితురాలి (11)పై తన సమక్షంలో లైంగిక దాడికి పాల్పడేలా ముగ్గురు వ్యక్తులను మహిళ (21) ప్రేరేపించడం కలకలం రేపింది.
యూఎస్ వీసా అపాయింట్ మెంట్కు ఏడాదిన్నర టైం అదే దారిలో కెనడా, యూకే, ఇతర దేశాలు ట్రావెల్ డిమాండ్, అప్లికేషన్ల పెరుగుదల వల్లే! న్యూఢిల్లీ, ఆగస్టు 18: అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకొంటున్నారా? మీరిప్పుడు వ
మహారాష్ట్ర సముద్ర తీరంలో మూడు ఏకే-47 తుపాకులున్న బోటు కలకలం రేపింది. ముంబైలోని రాయ్గఢ్ బీచ్ ప్రాంతంలో ఈ పడవను గుర్తించారు. తొలుత దీని వెనుక ఉగ్రకోణం ఉన్నట్టు అనుమానించారు.
హైదరాబాద్సహా దేశంలోని 7 నగరాల్లో లీజులు రెట్టింపు న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్�
ముంబై : మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్గఢ్ జిల్లా శ్రీవర్ధన్లో అనుమానాస్పద బోటు కనిపించడంతో జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్లతో పాటు కాట్రిజ్డ్�
ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆకాశ ఎయిర్కు పెట్టుబడుల కొరత లేదని, ఆర్థికంగా సంస్థ బలంగానే ఉన్నదని ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈవో వినయ్ దూబే తెలిపారు. ఎయిర్లైన్ ప్రధాన మదుపరి రాకేశ్ ఝు