ముంబై : మహారాష్ట్రలోని ఓ రెండు ప్రయివేటు సంస్థల్లో జరిపిన సోదాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల్లో దాడులు జరిపేందుకు ఆదాయ పన
‘కనబడుట లేదు..’ ఈ ప్రకటన మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఆ ప్రకటనే పూజ అనే బాలికను తొమ్మిదేండ్ల తర్వాత తన తల్లి, అన్నయ్య దగ్గరకు చేర్చింది. హృదయానికి హత్తుకునే సంఘటన ముంబైలోని అంధేరీలో చోటుచేసుకున్నది.
Akasa Air | దేశీయ విమానయాన రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టింది. ప్రముఖ స్టాక్ ట్రేడర్ రాకేష్ ఝున్జున్వాకు చెందిన ఆకాశ ఎయిర్ (Akasa Air) ముంబై-అహ్మదాబాద్ రూట్లో
ముంబై: సుమారు 1400 కోట్ల విలువైన మెఫిడ్రోన్ డ్రగ్స్ను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెఫిడ్రోన్ సుమారు 700 కిలోల ఉంటుందని పోలీసులు తెలిపారు. పాల్గర్ జిల్లాలోని నలసోపోరా ఉన్న ఓ డ్రగ్ మాన్యుఫ్యా
ముంబై : శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు త�
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లగొడితే అప్పుడు ముంబై, థానే లాంటి నగరాల్లో ఏమాత్రం డబ్బుల
తను అడిగినంత సొమ్ము ఇవ్వలేదని ప్రియుడినే కిడ్నాప్ చేయించిందో యువతి. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. డోంబివాలికి చెందిన బాధితుడు ఒక యువతితో కొంతకాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నాడు. ఆమె అడిగినప్పుడల్లా ఎంతో కొ
హైదరాబాద్, తిరుపతి, కాచిగూడ, నర్సాపూర్, తిరుపతి, కాచిగూడ స్టేషన్ల మధ్య పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక వారాంతపు రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవార
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఒక ఇంటివాడు అవనున్నాడు. ఈ మేరకు వస్తున్న వార్తలు క్రీడాభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టితో కొంతకాలంగా రాహ�
ముంబై: రాంగ్ రూట్లో వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ను ఒక వ్యక్తి బానెట్పై సుమారు అర కిలోమీటరు దూరం లాక్కెళ్లాడు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు �
B.Tech Student | బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది. మహానగరంతోపాటు థానే, నవీ ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో ముంబైలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు ప్రాం