B.Tech Student | బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది. మహానగరంతోపాటు థానే, నవీ ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో ముంబైలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు ప్రాం
ముంబై: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చ�
బిచ్చగాళ్లలా ఇళ్లకు వచ్చి దొంగతనాలు చేస్తున్న అన్నచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. సత్యబాబా అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు చెల్లెళ్లు. పూజ వయసు 25 సంవత్సరాలు కాగా, ని
బాగా వర్షం పడుతున్నప్పుడు స్విగ్గీ డెలివరీలు ఇవ్వడం ఎంత కష్టమో. ఆ వానలో బైక్పై వెళ్లడం ప్రమాదకరం కూడా. అందుకే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ తెలివిగా ఆలోచించాడు. బాగా వర్షాలు పడుతున్నాయని, బైక్ పక్కన పెట్టేసి
ముంబై: గోవా హోటల్లో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు శనివారం ముంబైకి తిరిగి వస్తారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ చెప్పడంతో జూలై 3,4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక స�
ముంబై: అనూహ్యంగా గురువారం రాత్రి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే అనంతరం రెబల్ ఎమ్మెల్యేలు క్యాంప్ చేసిన గోవాలోని హోటల్కు తిరిగి వెళ్లారు. మంత్రి వర్గ�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరింది. బల పరీక్షకు ముందే సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బుధవారం సీనియర్ ఐపీఎస్ అధికారి వివేక్ ఫన్సాల్కర్ను ముంబై పోలీస్
గౌహతి: తనతో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలతో ముంబై వెళ్లనున్నట్లు ఇవాళ శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే తెలిపారు. సీఎం ఉద్ధవ్ సర్కార్పై తిరుగుబాటు ప్రకటించిన తర్వాత తొలిసారి షిండే మీడియ
ముంబై : కుర్లా ఈస్ట్లోని నాయక్ నగర్లో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేప�
ముంబై : మహారాష్ట్ర ముంబై నాయక్నగర్లో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిల�
హైదరాబాద్కు చెందిన ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీ..తాజాగా ఆర్థిక రాజధాని ముంబైలో తన ఆఫీస్ను ఆరంభించింది. ఈ నూతన కార్యాలయం కోసం కొత్తగా 300 మంది ఉద్యోగులను నియమించుకోలనుకుంటున్నట్లు కేఫిన్ టెక్నా�