కేంద్రం కక్షసాధింపు విధానాలను ఎండగట్టె శివసేన నేత సంజయ్రౌత్ తాజాగా మరో బాంబు పేల్చారు. ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఈ కుట్రలో సూత్రధారి, పాత్రధారి బీజేపీనే
ముంబై : భారత్లో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ తొలి కేసు ముంబైలో నమోదైంది. ఈ వేరియంట్ తొలి కేసును ఈ ఏడాది జనవరిలో యూకేలో గుర్తించిన విషయం తెలిసిందే.
Mumbai | దేశంలో కరోనాకు మహారాష్ట్ర కేంద్ర బిందువుగా మారింది. మూడు దశల్లో రాష్ట్రంలో భారీగా కేసులు నమోదయ్యాయి. అందులో ముంబైలో (Mumbai) రికార్డయిన కేసులే అధికం. దీంతో ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వైరస్ వ్యాప్తి న�
సమంత (Samantha) తన మకాంను ముంబై (Mumbai) కి మార్చేస్తుందా..? అంటే అలాంటిదేమి లేదని..హైదరాబాద్ (Hyderabad) ఎప్పటికీ తన ఇళ్లని గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
petrol | వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య చిక్కుల్లో పడ్డారు. కొరియోగ్రాఫర్ కో డ్యాన్సర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులు ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు
Price | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి.
Mumbai Cafe Bambai Nazariya | ‘బంబై నజరియా’ కెఫేలో చాయ్ బిస్కెట్ల నుంచి భోజనాల వరకూ రకరకాల వంటకాలు సిద్ధంగా ఉంటాయి. ఎల్జీబీటీ సహా క్వీర్ కమ్యూనిటీకి చెందిన ఎంతోమంది ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటారు. సాధారణ పౌరులూ వస్తుంట
Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
న్యూఢిల్లీ : ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్కు రూ. 4 వరకు చమురు సంస�
ముంబై: ఒక భవనం కూలిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కండివాలి ప్రాంతంలో శనివారం సాయంత్రం పురాతన బిల్డింగ్ కూలిపోయింది. దీంతో రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగ