ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలో (Eturnagaram) కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.
ములుగు జిల్లా రామానుజపురంలో జరుగుతున్న ఎరుకల నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) హాజరయ్యారు. నాంచారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Minister Seethakka | మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహో త్సవానికి మంత్రి సీతక్క కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
landmine Explode | ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.
ములుగు జిల్లాపరిషత్ కా ర్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నేరెళ్లపల్లి వెంకటేశ్వ ర్లు అనారోగ్యంతో 2023, 2024 లో మెడికల్ లీవ్ తీసుకున్నాడు.
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో ఇంటి నుంచి వెళ్లాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 100కు డయల్ చేయడంతో వారు సకాలంలో స్పందించి రైతును పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్
Infant Dies | ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. ఓ పసికందు ప్రాణాన్ని బలిగింది. జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కకు బాధితులు తమ గోడును �
రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వ�
ములుగు జిల్లాలో సోమవారం అధికారికంగా జరిగిన బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక రసాభాసగా మారింది. వేడుకలను అవమానాల మధ్య జరిపారని, కలెక్టర్తోపాటు జిల్లాస్థాయి అధికారులు రాకపోవడం, సభ ఏర్పాటు చేయకపోవడంపై దళిత �
Mulugu | ఏటూరునాగారంలో నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. భద్రకాళి ఆలయ అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టి ప్రతిష్టాపన ఉత్సవాలను ప్రారంభించా�