రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వ�
ములుగు జిల్లాలో సోమవారం అధికారికంగా జరిగిన బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక రసాభాసగా మారింది. వేడుకలను అవమానాల మధ్య జరిపారని, కలెక్టర్తోపాటు జిల్లాస్థాయి అధికారులు రాకపోవడం, సభ ఏర్పాటు చేయకపోవడంపై దళిత �
Mulugu | ఏటూరునాగారంలో నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. భద్రకాళి ఆలయ అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టి ప్రతిష్టాపన ఉత్సవాలను ప్రారంభించా�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు కురిసే అవకాశముందని,
Group 1 results | చదివించేందుకు తల్లిదండ్రులు లేరు. కానీ, చదవాలి ఏదో చేయాలనే తపన మనసును కలిచివేసింది. ప్రయత్నం అంటూ ఏదైనా చేస్తే సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు ఏటూరు నాగారం మండలం మానసపలికి చెందిన దైనంపల్లి ప్ర�
SEETHAKKA | ఏటూరునాగారం : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, రాష్ట్రంలో రూ.23 వేల కోట్ల వడ్డీ రుణాలు అందజేసినట్లు పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
SEETHAKKA | ములుగు : ములుగు మండలంలోని జగ్గన్నపేట లో ఓపెన్ టెక్స్ట్ గిరిజన గ్రామ దత్తత కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క శనివారం ప్రారంభించారు.
Eturunagaram | ఏటూరు నాగారం గ్రామపంచాయతీలో శుక్రవారం తై బజార్ వేలం నిర్వహించారు. వేలం పాటలో పలువురు వ్యాపారులు పాల్గొని వేలం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
Tiger roaming | ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. వెంకటాపూర్ మండలంలోని లింగాపూర్ అడవుల్లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
Corn farmers | రైతుల సమస్యలు ఎవరికి కనపడవా? ప్రాణాలు పోతేనే కనిపిస్తారా అని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్యను మొక్కజొన్న రైతులు నిలదీశారు.