ములుగు జిల్లాపై ప్రకృతి పగబట్టిందా? ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరదలు ముంచెత్తడం, ఆ తర్వాత సుడిగాలులతో తాడ్వాయి అటవీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించడం, తాజాగా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించడం వ�
మేడారం కేంద్రంగా 40 కిలోమీటర్ల భూమి లోపల ప్రకంపనలు సంభవించి భూకంపం వచ్చిందని ములుగు కలెక్టర్ టి.ఎస్.దివాకర తెలిపారు. ఉదయం 7:27 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనట్లు ప�
Medaram Earthquake: 90 రోజుల క్రితం లక్ష చెట్లు ఆ అడవుల్లో నేలకూలాయి. ఇవాళ ఆ ప్రాంతంలోనే భూమి 5.3 తీవ్రతతో కంపించింది. సెసిమిక్ జోన్లో ఉన్న మేడారంలో ఏం జరుగుతోందో? ఎందుకు ప్రకృతి ఆ ప్రాంతాన్ని అలా వణికిస్తోంది?
Earth Quake | తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలకు
ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ (SI Harish) ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్లో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతున్నది. తాజాగా ములుగు జిల్లాలో భారీ మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేస�
ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీక్షా దివస్ నేపథ్యంలో టౌన్లోని బస్టాండ్ నుంచి సాధన స్కూల్ వరకు జాతీయ రహదారి డివైడర్కు ఇరువైపులా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు కట్
ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆ ప్రాంతంలో వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరుతో ఓ లేఖ వదిలివెళ్లారు.
ములు గు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది కొరతతో రోగులకు సరైన వైద్యం అందడంలేదు. వరంగల్కు 50 కిలోమీటర్ల దూరంలో, గోదావరి పరీవాహక ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరం వరకు ఏకైక దికుగా ఉన్న ఈ ఆస్పత్రి న�
భార్యాభర్తల గొడవలో కాంగ్రెస్ నాయకులు తలదూర్చి భర్తపై దాడి చేయడంతో మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని మల్లంపల్లిలో బుధవారం చో టుచేసుకున్నది. బాధితుడితోపా
Godavari | ములుగు జిల్లా (Mulugu) రామన్నగూడెం పుష్కర్ ఘాట్(Ramannagudem Pushkar Ghat) వద్ద గోదావరి(Godavari) నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy rains) ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజలంతా సురక్షితంగా బయటపడ్డారని, గ్రామాల వైపు సుడిగాలి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తంచేశారు.
Medaram Forest | మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాల