Jishnu Dev Verma | ఆధునిక సమాజంలో ఆదివాసీలు(Adivasis), గిరిజనులను భాగస్వాములు చేసేందుకు ప్రభు త్వాలు కృషి చేస్తున్నాయి. ఆదివాసీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma
గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు రోడ్డు మార్గాన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు.
RS Praveen Kumar | ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకులు భూక్య జంపన్న నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంపన్న చారిటబుల్ ట్రస్ట్ను ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.
NIMS | గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీక కోలుకుంటున్నదని ప్రభుత్వం తెలిపింది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువు
Mulugu | ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద గల 163వ జాతీయ రహదారిపై భారీ వృక్షం(Huge tree) కూలింది. ఈ ప్రమాదంలో చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన జహంగీర్ అనే వ్యక్తి మృతి చెందాడు.
Cultivation works | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy rains )చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలలో నీరు నిండుగా చేరడంతో వ్యవసాయ పనుల్లో(Cultivation works)
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉరుకులు పెడుతున్నది. సోమవారం ఉదయం 46.80 అడుగులకు చేరింది. మరో రెండు అడుగులు దాటితే రెండ
Heavy rains | విస్తారంగా కురుస్తున్న వర్షాలతో(Heavy rains) గోదావరి నది(Godavari) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలలతో ములుగు జిల్లా టేకులగూడెం గ్రామం వద్ద గల రేగుమాకు వాగు వంతెన పై నుంచి ప్రవహిస్తు�
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అదేవిధంగా భూపాలపల్లి, వరంగల్, హనుమక�
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన గ్రామానికి మంగళవారం ములుగు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య వైద్యసిబ్బందితో కలిసి వెళ్లారు.
Mukugu | ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు(Tribals) వేసుకున్న గుడిసెలను(Demolished huts) ఆదివారం అటవీశాఖ అధికారులు(
Forest officials )కూల్చివేశారు.
Minister Seethakka | గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు.
గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారనున్నది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామపంచాయతీలతో కలిసి పు�