Tribal University | ములుగు జిల్లా జకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క - సారక్క ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభోత్సవంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప
Dalith Bandhu | రెండో విడత దళిత బంధు(Dalith Bandhu) నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ములుగు(Mulugu) జిల్లా కేంద్రంలో దళితులు నిరసన తెలిపారు.
ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ దేవాలయంపై గెట్టు పంచాయితీ ముదిరింది. గట్టమ్మ తల్లి సాక్షిగా సోమవారం ఆలయం వద్ద జాకారం గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులు, గ్రామస్థులు, ములుగు ఆది�
Road accident | ములుగు( Mulugu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident,) చోటు చేసుకుంది. లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి(Died) చెందారు.
మేడారం మహా జాతర (Medaram) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.
DGP Ravi Gupta | మేడారంలో గిరిజన దేవతలను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ శివధర్రెడ్డి దర్శించుకున్నారు. సమ్మక్క -సారలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా సోమవారం గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు
మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. జాతరకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Medaram | ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా జాతర నిర్వహణ కోసం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను(Nodal Officers) నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
Farmer committed suicide | మిర్చి(Mirchi) పంట దెబ్బతిందని ఓ రైతు(Pepper farmer) పురుగుల మందు తాగి మృతి(,Committed suicide) చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం, గుర్రేవుల గ్రామంలో చోటు చేసుకుంది.
ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో విషాదం నెలకొన్నది. జాతీయ జెండా ఎగురవేసే క్ర మంలో విద్యుత్తు షాక్తో ఇద్దరు మృతి చెందారు.
Medaram | మేడారం (Medaram )మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డా.ఎ.శరత్ (Sarath) అన్నారు.
దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గురువారం ములుగు కలెక్టరేట్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. సుమారు 6 గంటలపాటు ఆందోళన చేపట్టారు. మ