Murder | ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్ పనిచేస్తోంది.
Lok Sabha Elections | తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవ�
ములుగు జిల్లా (Mulugu) కన్నాయిగూడెంలో దేవాదుల పంప్ హౌస్లో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి కన్నాయిగూడెం మండలంలోని సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌస్లో విధులు నిర్వహిస్తున్న సబ్బందిని కత్తులతో బ�
పంట పెట్టుబడి సాయం తమకు అందలేదని మంత్రి సీతక్కను రైతులు నిలదీశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్కు ఓటు వే�
Snake Bite | ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కరిచింది. దీంతో అప్రమత్తమైన బాధితురాలు.. పామును వెంటనే చంపేసింది. అనంతరం ఆ పామును తీసుకొని ఆస్పత్రికి వెళ్లింది.
ములుగు జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవిచందర్ దుర్భాషలాడాడు. ఫోన్ చేసి మరీ నోటికొచ్చినట్టు తిట్టాడు.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్గఢ్లోని కా�
కూతురిని కాపురానికి తీసుకెళ్లడం లేదనే మనోవేదనకు గురైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లుడిపై తుపాకీ గురి పెట్టి బెదిరించిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేం ద్రం నూతన డీన్గా డాక్టర్ ఎస్జే ఆశను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసేంది. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో ఎంబీఏ విద్యార్థిని సుంకర సాహితి ఆత్మహత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరక�