Anti Tobacco Day | ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ �
Paddy | ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్కు చెందిన రామేల్ల లాలయ్య అనే రైతు తన ఏడెకరాల వరి కోతకోసి నెల దాటింది. కొనుగోలు కేంద్రంకు తరలించే స్థోమత లేక పొలంలోనే కళ్ళం వేసుకున్నాడు.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రోజు రోజుకు భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగా విస్తృత ప్రచారం కల్పించేలా, రామప్ప రూట్ను తెలియజేసేలా ములుగు (Mulugu) జిల్లా అధికార యం�
జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా నియామకమయ్యారు.
ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ కమీషనర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి ఈ నెల 28వ తేదిన జీవో నంబర్ 801298-3/2025/ఎఫ్1ను విడుదల చేశారు.
జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జి తెలిపారు.
Mulugu | పైన ఖాళీ టమాట పెట్టెలు పెట్టుకొని కింద పశువులను కట్టేసి అక్రమంగా రవాణా చేస్తున్న డీసీఎం వ్యానును శుక్రవారం ఉదయం ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు.
Tribal Welfare | ములుగు జిల్లాలోని జాకారం గ్రామం నందు గల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల మినీ గురుకులంలో 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశం పొందడానికి ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థినులు దరఖాస్తు చేస�
గోవిందరావుపేట (Govindaraopet) మండలంలో కురిసిన అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసుకున్న ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో కిరాయి భవనంలో కొనసాగుతున్న బాల సదనంలో (Balasadanam) చిన్నారులకు రక్షణ కరువైంది. ఇందుకు ఉదాహరణగా బాల సదనం నుంచి సోమవారం ఓ బాలిక పారిపోవడమే నిదర్శనం.
ఎక్కడి ఖమ్మం.. ఎక్కడి కందుకూరు(రంగారెడ్డి జిల్లా) వీటి మధ్య దూరం దాదాపు 250 కిలోమీటర్లు. ఎక్కడి కరీంనగర్ ఎక్కడి వెంకటాపురం(ములుగు) వీటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. పోస్టింగేమో ఖమ్మం, కరీంనగర్.. పని చేయాల్సిందే�
Eturunagaram | ఏటూరు నాగారం మండలం దొడ్ల సమీపంలోని జంపన్న వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ప్రవాహానికి రో�