48 మందికి డిగ్రీలు, 8 మందికి ప్రతిభా పురస్కారాలు పాటిల్ జ్యోత్స్నకు గ్రీన్ ఇండియా చాలెంజ్ గోల్డ్ మెడల్ హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ములుగులోని అటవీ కశాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ)లో నాలుగ�
తాడ్వాయి: ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మండలంలోని మేడారంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబ�
తాడ్వాయి: గ్రామాల్లో పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎఫ్ఆర్సి కమిటీ సమావేశానికి అడిషన�
Rega Kantarao | తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిలో ఆయన కారుకు యాక్సిడెంట్ జరిగింది.
మంత్రి సత్యవతి రాథోడ్ | ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రామప్ప ఆలయం | ఎట్టకేలకు రామప్ప ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. కాకతీయుల కళావైభవాన్ని చాటిన ఆలయాన్ని ఆదివారం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
మోస్తరు వానలు| రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నది.
‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో గ్రామాలు సుందరంగా తయారవుతున్నాయి. పారిశుధ్య పనులు పక్కాగా చేస్తుండడంతో పరిశుభ్ర వాతావరణం నెలకొంటున్నది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెలపై ప్రత్యేక దృష్టి పె
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో చెంచు గిరిజనుల అభివృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ), అనంతపూర్కు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహక�
రామప్ప ఆలయం| అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రామప్ప ఆలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేటలోని కాకతీయుల కాలంనాటి రామప్ప దేవాలయంలో పురావస్తు శాఖ అధికారులు యోగాసనాలు వేశారు.
బొగత జలపాతం| తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం జలకళను సంతరించుకుంది. రాష్ట్ర సరిహద్దు మండలమైన వాజేడు మండలంలో గురువారం కురిసిన వర్షానికి వరద నీరు పారుతున్నది.