ములుగు : మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు నైవేద్యం�
ములుగు : మేడారం జాతర ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. జాతర జరిగే చుట్టుముట్టు 40 నుంచి 50 కి. మీ. మేర జాతర కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను పంచాయతీరాజ్ నీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం దర్శింకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషకరం అని
వరంగల్ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్లోని పండ్ల మార్కెట్లో మేడారం వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్ సెంటర్ ను ఎ
SP Sangram Singh | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు (Medaram Jatara) పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ అన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన
ములుగు : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగపేట మండలంలోని కమలాపురం- ఏటూరునాగారం రహదారి పై ఇసుక లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. జీడి వాగు వద్ద ద
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని జాకారం జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఖమ్మం జ�
ములుగు : చట్టాలు ఎలా చేస్తారు? రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తారో కూడా తెలియని మూర్ఖపు వ్యక్తి మనకు ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి మేడారం జా�
హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 1
ములుగు : భక్తుల కొంగు బంగారమైన శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తారు. ముందస్తు మొక్కలలో భాగంగా భక్తుల సంఖ్య ఆదివారం నాటికి 40 లక్షలకు చేరిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. క్లౌడ్ కంట్ర�
ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న విద్యాలయం సకల వసతులతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఐదో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన మిషన్ భగీరథ ద్వారాతాగునీరు రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ మంత్ర�