రామప్ప ఆలయం| అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రామప్ప ఆలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేటలోని కాకతీయుల కాలంనాటి రామప్ప దేవాలయంలో పురావస్తు శాఖ అధికారులు యోగాసనాలు వేశారు.
బొగత జలపాతం| తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం జలకళను సంతరించుకుంది. రాష్ట్ర సరిహద్దు మండలమైన వాజేడు మండలంలో గురువారం కురిసిన వర్షానికి వరద నీరు పారుతున్నది.
రుతుపవనాలు| రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వానలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర�
లక్ష్మీ నర్సింహస్వామి | మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలలక్ష్మీ నర్సింహహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం కొవిడ్ నిబంధనల నడుమ నాగవెల్లి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ములుగు : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి రాష్ట్రంలోని కొవిడ్ బాధిత కుటుంబాలకు సహాయం చేసే�
ములుగు రూరల్/వాజేడు/వెంకటాపూర్/మంగపేట/ భూపాలపల్లి టౌన్: మే 25 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం నుంచి కోవాగ్జిన్ రెండో డోస్ టీకాలను అందించగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్
ప్రతి కేంద్రంలో నలుగురికి తగ్గకుండా నిర్వాహకులు206 కేంద్రాల్లో 824 మంది విధుల నిర్వహణజూన్ 15 వరకు పూర్తి కానున్న కొనుగోళ్లు జయశంకర్ భూపాలపల్లి, మే 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా లో ఏర్పాటు చేసి
ములుగురూరల్/ వెంకటాపూర్/ మంగపేట/ మల్హర్/ భూపాలపల్లి రూరల్/ ములుగు టౌన్, మే 25: కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న బాధితులకు పలువురు ఆర్థికసాయం అందజేస్తున్నారు. ములుగులో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర�
నమస్తేతెలంగాణ నెట్వర్క్ : భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఫీవర్ సర్వే జోరుగా కొనసాగుతోంది. మండలంలోని గొర్లవీడులో మంగళవారం జరిగిన సర్వేలో డీపీవో ఆశాలత పాల్గొని పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలో శ్మశానవ
వాజేడు, మే 18 : మండలంలోని పేరూరు గ్రామ పంచాయతీలోని పేరూరుపేట, చిన్నగొల్లగూడెం గ్రామా ల్లో కరోనా కేసుల సంఖ్య 50కి పైగా చేరుకోవడంతో రెవెన్యూ, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, వైద్య శాఖ అధికారులు మంగళవారం పర్యటించార
ములుగురూరల్, మే 18 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పత్తిపల్లి ఎంపీటీసీ నూనావత్ మహేశ్నాయక్ కోరారు. మంగళవారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలిజడ్పీ చైర్మన్ జగదీశ్వర్ ములుగురూరల్, మే 18 : కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కా�
కొవిడ్తో ఏ ఒక్కరూ చనిపోవద్దుసడలింపులను దుర్వినియోగం చేయొద్దులాక్డౌన్కు ప్రజలు సహకరించాలిములుగులో వంద ఆక్సిజన్ బెడ్లుమంత్రి సత్యవతి రాథోడ్గాంధీ పూర్వవిద్యార్థులు సమకూర్చిన వైద్య పరికరాలు ముల�
ములుగు : సెల్ ఫోన్ కోసం ఓ వ్యక్తి 40 కిలోమీటర్లు సైకిల్ సవారీ చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ములుగు మండలం సర్వపురం గ్రామానికి చెందిన గడ్డం రామదాసు అనే వ్యక్తి సెల