Medaram | వనదేవతలు కొలువై ఉన్న మేడారానికి (Medaram jatara) భక్తులు పోటెత్తారు. జాతర ప్రారంభం కాకముందే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
ములుగు: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలబెట్టిన సీఎం కేసిఆర్.. జిల్లాకొక ప్రధాన పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పర్యాటక రంగంలో నంబర్ వన్ గా �
ములుగు: తెలంగాణ వచ్చిన తర్వాతనే మేడారం జాతరకు అత్యంత గౌరవం దక్కిందని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మేడారం జాతర కోసం ప్రభుత్వం రూ.332 కోట్లతో భక్తులకు సకల సౌకర్�
1,612 కిలోలు స్వాధీనం.. నలుగురు అరెస్టు సంగారెడ్డి అర్బన్/ములుగు, జనవరి 26: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రూ.2.90 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని నా
హైదరాబాద్, జనవరి 23 : ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఆదివారం కుటుంబసభ్యులు ఆయనను యశోద దవాఖానకు తీసుకెళ్లార
Crime News | ఏటూరు నాగారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్కైవిజన్ కేబుల్ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంలో బలవంతంగా చొరబడిన వాళ్లు.. అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే కంట్రోల్ అండ్
హైదరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపురం కొండాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మరదలిపై వ్యామోహంతో ఓ ఉన్మాది తన భార్య, అత్త, అమ్మమ్మపై కత్తితో దాడి చేశాడు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమ�
Minister Satyavathi Rathod | గంగారం మండలంలోని పూనుగుండ్ల గ్రామంలోని పగిడిద్ద రాజు దేవాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు, జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించారు. ఈ
Mulugu | ములుగు జిల్లాలోని (Mulugu) బీరమయ్య గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
CJI NV Ramana | Ramappa Temple | Mulugu | యునెస్కో ప్రపంచ వారసత్వ సందపగా గుర్తించిన వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం సందర్శించారు. హైదరాబాద్
Crime News | దాహం వేస్తుండటంతో మంచినీరు తాగుదామనుకున్న బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో వెలుగు చూసింది. మంచినీరు అనుకొని సీసాలో ఉన్న పరుగుల మందు
RTC Bus | ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కొందరు ఒక ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. నైట్ హాల్టింగ్ చేసిన సమయంలో ఈ బస్సుకు కొందరు గుర్తుతెలియని