ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన కార్తీక్ అన�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఎల్బాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు
ములుగు : ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో భగీరథ ఓఎఫ్సీ కేబుల్ బండిళ్లు దగ్ధమైన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మ�
ములుగు : జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ శ�
Minister Harish rao | గిరిజన యూనివర్సిటీలో 90 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ములుగులో మంత్రులు
Minister Harish rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో పథకం ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం
Mulugu | ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.
ములుగు : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లి గోదావరి నదిలో మునిగిత ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కమలాపురం గ్రామంలో చోటుచేసుకుం
ములుగు :మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రుద్రేశ్వర స్వామికి ప్రత్యే పూజలు నిర్వహించారు. కాగా, సినీ నటుడు ఫిష్ వెంకట్ రామప్ప సందర్శ�
ములుగు : రామప్ప దేవాలయాన్ని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ టూరిజం డైరెక్టర్ జనరల్ జి. కమల వర్ధన్ రావు సోమవారం సందర్శించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య�
ములుగు : పర్యాటక ప్రాంతం లక్నవరం వద్ద కారు బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు..హైదరాబాద్కు చెందిన ఆరుగురు పర్యాటకులు కారులో లక్నవరం వెళ్తున్నారు. కాగా, గోవిందరావుపేట మండలం చల్వాయి నుంచి బుస్సాపూర్ మీదు�
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు ఢీ కొనడంతో 16 మంది నంది మేడారం భక్తులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గోవిందరావుపేట మండలం మచ్చా పూర్ గ్రామ శివారులో జరిగింది. స్థానికుల కథనం మేరకు..ములు
Mulugu | ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనంలో పని చేస్తున్న కూలీ హత్యకు గురయ్యారు. పీఎస్పై పనిచేస్తున్న కూలీని దుండగులు