ములుగులో జిల్లా కోర్టుతో పాటు ఏటూరునాగారంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును జూన్ 2న ప్రారంభించేందుకు న్యాయశాఖ అధికారులు అద్దె భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న ములుగు, ఏటూరునాగారంలో
మల్లూరు తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం వేదపండితులు, మల్లూరు దేవస్థాన అర్చక బృందం పెరుమాళ్లకు చక్రతీర్థం(చక్రస్నానం) కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పెరుమాళ్లను పల్లకీలో కూ�
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈ ఏడాది మ�
ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఆర్పీఎఫ్ ఎస్ఐగా జెడ్ఎల్ ఠాక్రే (56) మూడేళ్లుగా ఇక్కడ �
ములుగు : అగ్నిప్రమాదం రూపంలో దేవుడు మీకు అన్యాయం చేసినా రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా నిలుస్తూ న్యాయం చేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని మంగపేట మం�
హైదరాబాద్ : శనిగకుంట అగ్ని ప్రమాద బాధితులకు రూ.40 వేల ఎక్స్ గ్రేషియా, వంట సరుకులు తక్షణమే అందజేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో గు
ములుగు : జిల్లాలోని మంగపేట మండలం శనిగకుంటలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 40 గుడిసెలు దగ్ధం కావడం పట్ల పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి �
ములుగు : జిల్లాలోని మంగపేట మండలం నరసింహ సాగర్ గ్రామ పరిధి శనగ కుంట ప్రాంతంలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సందర్శించారు. బాధితుల కోసం ప్రత్యామ్న�
ములుగు జిల్లాలోని మండపేట మండలం శనిగకుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 40 ఇళ్లు దగ్ధం కావడంపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జి�
ములుగు : జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ రియాజ్ మీర్జాపై వేటుపడింది. టీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలను ధిక్కరించడంతో పార్టీ నుంచి అతడిని బహిష్కరించారు. బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ ములుగు గ్రామ పంచాయతీ ఉప సర్పం�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని కొడిశలకు చెందిన చేల చిన్ను (3) అనే బాలుడు మిషన్ భగీరథ వాల్వ్ కోసం ఏర్పాటుచేసిన సంపులో పడి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికు�
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ చెట్టుకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉం�
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం రొయ్యురు గ్రామ సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రొయ్యూరు గ్రామానికి చెందిన దొంగిరి సందీప్, బెడిక సతీశ్, ఆకుదారి సాయి వర్ధన్ ఉగాది పండుగ స�