రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
ములుగు : జిల్లాలో దారుణం చోటు చేటుచేసుకుంది. లారీ ఢీ కొని దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఆర్లగూడెం గ్రామానికి చెందిన రమే�
కాంగ్రెస్, టీడీపీ హయాంలో గజ్వేల్ ప్రాంతంలో గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత అన్ని సమస్యలు తీరడంతో పాటు ఈ ప్రాంతానికి మహర్దశ వచ్చిం
దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో ము�
ములుగు : జిల్లాలో ఘో ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం అబ్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిప�
ములుగు : ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని బిల్ట్ ఫ్యాక్టరీ ఇంటెక్ వెల్ వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతం
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కొత్త మల్లూరు(బెస్తగూడెం)లో చోటు చేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండ�
ములుగు, ఆగస్టు07 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మల్లారెడ్డి హత్య కేసును ములుగు పోలీసులు చేదించి 10మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డ
జిల్లాలో జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు మరమ్మతు చేయడంతో నేడు జలకళ సంతరించుకున్న�
ములుగు : గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో న్యాయవాది దారుణ హత్యకు గురయ్యాడు. ములుగు జిల్లా కేంద్రం నుంచి మల్లంపల్లి వైపునకు తన సొంత వాహనంలో వెళ్తుండగా జాతీయ రహదారి పందికుంట స్టేజీ వద్ద మాటువేశారు. స్విఫ్ట్�
స్వరాష్ట్రంలో వైద్య సేవలు ఎంతో మెరుగయ్యాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖాన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వంద పడకలకు అప్గ్రేడ్ చేశారు. అధిక నిధులు కేటాయిం�
ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం కలెక్టరేట్ �
ములుగు : ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటాపురం నూగూరు సీఐ శివప్రసాద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని వెంకటాపురం నూగూరు మండలం కొండపురం గ్రామ శివారులో బ్రిడ్�
భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుడా నియంత్రణకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అ�
ములుగు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం ప్రవహిస్తున్నది. తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద 59 గేట్లన�