ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యమిస్తూ సంస ృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సిద్దిపేట జిల్లా ములుగులో పేజ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఏటా కోటి యూనిట్ల దుస్తులు ఉత్పత్తి అవుతాయి. 7 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట�
Maoists | ములుగు జిల్లాలోని వెంకటాపురంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తిని నరికిచంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండటంతోనే చంపామని
ఉమ్మడి వరంగల్తో పాటు అటవీ జిల్లా ములుగు పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాలతో పాటు విదేశీ పర్యాటకుల సందడి పెరుగుత�
Minister Satyavathi rathod | దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను సమాన
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం 12.35 మీటర్ల ఎత్తులో 10.09లక్షల క్యూసెక్కుల వరకు పారుతున్నట్లు అధికారులు తెలిపారు
ములుగు.. మున్సిపాలిటీగా అవతరించనుంది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారనుంది. బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామ పంచాయతీలతో కలిసి ఏర్పాటు కానుంది. అసెంబ్లీలో మంగళవారం తెలంగాణ పురపాలక చట్టం-2019
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
ములుగు : జిల్లాలో దారుణం చోటు చేటుచేసుకుంది. లారీ ఢీ కొని దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఆర్లగూడెం గ్రామానికి చెందిన రమే�
కాంగ్రెస్, టీడీపీ హయాంలో గజ్వేల్ ప్రాంతంలో గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత అన్ని సమస్యలు తీరడంతో పాటు ఈ ప్రాంతానికి మహర్దశ వచ్చిం