Mulugu | ములుగు జిల్లాలోని మంగపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గురువారం తెల్లవారుజామున మంగపేట మండలంలోని రాజుపేట వద్ద ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో
Bus Driver | కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ప్రయివేటు బస్సు యాత్రికులతో భద్రాచలంలోని పర్ణశాల నుంచి తిరిగి బయల్దేరింది. ములుగు జిల్లా నూగూరు మండలం ఎదిరి గ్రామం వద్దకు రాగానే ఆ బస్సు డ్రైవర్
ఉమ్మడి రాష్ట్రంలో కరంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక బుగ్గ దిక్కు చూస్తూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి. రోజూ ఆరు, ఏడు గంటల కోతలకు తోడు అడపాదడపా వచ్చీ పోయే విద్యుత్తో చిరు వ్యాపారాలు కుదేలయ్య
వృద్ధుడిపై జిల్లా కేంద్రంలో పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. జంగాలపల్లి గ్రామానికి చెందిన 65 ఏండ్ల వయస్సు గల సూర కొమురయ్య 14 ఏండ్ల బాలికపై లైంగికదాడికి యత్నించినట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రిత
వంట పొగ చూరితే ఒళ్లు గుల్ల అయితది. ఆడోళ్ల పానం కరాబ్ అయితది. అందుకే కట్టెల పొయ్యికి దూరంగా ఉండాలె. సిలిండర్ వాడాలి.. మొన్నటి దాకా సబ్సిడీ కింద సిలిండర్ ఇస్తుండటంతో కొనుక్కొనేటోళ్లు.
కొత్త తెలంగాణ చరిత్ర బృం దం.. ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం పరిధిలోని దట్టమైన అ డవిలో లక్ష్మీ సమేత యోగానంద నరసింహ స్వామి మూర్తిని గుర్తించింది. బండరాయిపై చెక్కిన్న ఈ నరసింహస్వామి విగ్రహం సు మా
ములుగు, వరంగల్ జిల్లాలను పొగ మంచు కమ్మేసింది. ములుగు జిల్లాలోని 163 జాతీయ రహదారిపై, లక్నవరం సరస్సు వద్ద, వాజేడు, నర్సంపేట మండలాల్లో ఉదయం 8 గంటల వరకు దాని ప్రభావం కనిపించింది
జిల్లా ప్రజలపై వెయ్యి నామాల వేంకటేశ్వరస్వామి చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని చతురూప అయ్యప్ప సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో �
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు అన్నారు. అంబేద్కర్ సెంటర్లో ఉన్న విగ్రహానికి వైస్ చైర్మన్ కొత్త
నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అక్రమాలకు పాల్పడుతూ పార్టీ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో లక్షల రూపాయలు తన అనుచరులతో వసూలు చేయిస్తున్నారని జడ్పీచైర్మన్ కుసుమ
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి.. కారుణ్య నియామకాల ద్వారా కొందరు యువకులు సింగరేణి ఉద్యోగాల్లో చేరుతున్నా రు. బొగ్గుబాయి పని కష్టమే అయినప్పటికీ, ఉద్యోగ భ ద్రతే ముఖ్యమని భావించి, కదిలి వస్తున్నారు
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పాడి తర్వాత స్థానం పెరటి కోళ్లదే. రానురాను వాటి పెంపకం తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. పేద, మధ్య తరగతి వారికి సబ్సిడీపై కోడ�