MLC Kavitha | ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అయినా ఎలాంటి స్పందనా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి
ములుగు, ఏటూరునాగారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈవిషయం తనకు సీఎం చెప్పారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కాకులమర్ర
పర్వతాల శివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 700 ఏళ్లనాటి గుడి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. త మిళనాడుకు చెందిన శిల్పి పొన్ను స్వామితో పాటు మరో పది మంది బృందం సుమారు ఏడాదిన్నర నుంచి ఆలయ విగ్రహాలు
Mulugu | ములుగు జిల్లాలోని మంగపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గురువారం తెల్లవారుజామున మంగపేట మండలంలోని రాజుపేట వద్ద ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో
Bus Driver | కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ప్రయివేటు బస్సు యాత్రికులతో భద్రాచలంలోని పర్ణశాల నుంచి తిరిగి బయల్దేరింది. ములుగు జిల్లా నూగూరు మండలం ఎదిరి గ్రామం వద్దకు రాగానే ఆ బస్సు డ్రైవర్
ఉమ్మడి రాష్ట్రంలో కరంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక బుగ్గ దిక్కు చూస్తూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి. రోజూ ఆరు, ఏడు గంటల కోతలకు తోడు అడపాదడపా వచ్చీ పోయే విద్యుత్తో చిరు వ్యాపారాలు కుదేలయ్య
వృద్ధుడిపై జిల్లా కేంద్రంలో పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. జంగాలపల్లి గ్రామానికి చెందిన 65 ఏండ్ల వయస్సు గల సూర కొమురయ్య 14 ఏండ్ల బాలికపై లైంగికదాడికి యత్నించినట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రిత
వంట పొగ చూరితే ఒళ్లు గుల్ల అయితది. ఆడోళ్ల పానం కరాబ్ అయితది. అందుకే కట్టెల పొయ్యికి దూరంగా ఉండాలె. సిలిండర్ వాడాలి.. మొన్నటి దాకా సబ్సిడీ కింద సిలిండర్ ఇస్తుండటంతో కొనుక్కొనేటోళ్లు.
కొత్త తెలంగాణ చరిత్ర బృం దం.. ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం పరిధిలోని దట్టమైన అ డవిలో లక్ష్మీ సమేత యోగానంద నరసింహ స్వామి మూర్తిని గుర్తించింది. బండరాయిపై చెక్కిన్న ఈ నరసింహస్వామి విగ్రహం సు మా
ములుగు, వరంగల్ జిల్లాలను పొగ మంచు కమ్మేసింది. ములుగు జిల్లాలోని 163 జాతీయ రహదారిపై, లక్నవరం సరస్సు వద్ద, వాజేడు, నర్సంపేట మండలాల్లో ఉదయం 8 గంటల వరకు దాని ప్రభావం కనిపించింది
జిల్లా ప్రజలపై వెయ్యి నామాల వేంకటేశ్వరస్వామి చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని చతురూప అయ్యప్ప సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో �
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు అన్నారు. అంబేద్కర్ సెంటర్లో ఉన్న విగ్రహానికి వైస్ చైర్మన్ కొత్త