Ramappa | యునెస్కో వారసత్వ సంపద రామప్ప దేవాలయంలో మంగళవారం ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలకు నిర్వహించనున్నారు. వేడుకలకు సంబంధించి అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ డ
ఏజెన్సీ ప్రాంతమైన ములుగు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధికి భారీగా నిధులు వె
Mulugu | ములుగు జిల్లా మంగపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం బట్టబయలైంది. టీచర్ భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకొని వారిద్దరినీ పోలీసులకు అప్పగించాడు.
Mulugu Sub Registrar | పని చేద్దామంటే చూపు లేదు.. తిండి తిందామంటే పైసల్లేవు.. చలికి వణుకుతూ.. ఆకలితో అలమటిస్తున్న ఆ అంధురాలికి ఓ సబ్ రిజిస్ట్రార్ అండగా నిలిచారు. ఎవరూ లేని ఆ అభాగ్యురాలిని చేరదీసి.. సఖి సెంటర్�
వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏండ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలో చేసి చూపించారని తెలిపారు.
ములుగు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్తున్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆ జిల్లా అభివృద్ధి గురించి ఎన్నడూ పట్టించుకోలేదని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
తల్లీ మమ్ముల కరుణించు అని వేడుకుంటూ వనదేవతలు సమ్మక్క-సారలమ్మలకు భక్తజనం మనసారా మొక్కులు సమర్పించింది. ఈ నెల ఒకటో తేదీన మండమెలిగే పండుగతో మేడారం మినీ జాతర మొదలుకాగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా వచ్చి�
రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన ములుగు ప్రాంతం గడిచిన నాలుగేళ్లలో ఎవరూ ఊహించిన రీతిలో అభివృద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ములుగును సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో
MLC Kavitha | ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అయినా ఎలాంటి స్పందనా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి
ములుగు, ఏటూరునాగారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈవిషయం తనకు సీఎం చెప్పారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కాకులమర్ర
పర్వతాల శివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 700 ఏళ్లనాటి గుడి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. త మిళనాడుకు చెందిన శిల్పి పొన్ను స్వామితో పాటు మరో పది మంది బృందం సుమారు ఏడాదిన్నర నుంచి ఆలయ విగ్రహాలు