Heavy Rains | ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అట�
ర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.
ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం (Bogatha waterfalls) ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్గఢ్తోపాటు (Chattisgah) స్థానికంగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
MLA Seethakka | రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇందులో నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష కుటుంబాల గడపలు కూడా ఉన్నాయి. అర్హులుగా నిర్ధారణ అయితే ప్రతిపక్ష పార్టీల కుటుంబాల �
తెలంగాణ నయాగారగా (Telangana Niagara) గుర్తింపు పొందిన బొగత జలపాతం (Bogatha water falls) పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న వానలతో జలపాతం ఉరకలెత్తుతున్నది.
Bhogatha waterfall | తెలంగాణ నయాగరా బొగత జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకట్టుకుంటున్నది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులతో పాటు చుట్టుపక్కల గ్రామాల �
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్, ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో నర్సంప
Minister Satyavathi | ‘పోడు రైతులకు హక్కులు కల్పించేందుకు పోడు హక్కుల చట్టం ఏర్పాటు చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర ఇప్పటివరకు గత ప్రభుత్వాలు 3లక్షల ఎకరాలకు పట్టాల చేశాయి. కానీ, సీఎం కేసీఆర్ 9ఏళ్ల పరిపాలనలోనే ఒకే రో�
నిరుపేదల హక్కుల పరిరక్షణకే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంను ఏర్పా టు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు లో నల్సార్ ఆధ్వర్యంలో