రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
ములుగులోని ఫారెస్ట్ కాలేజీ ఆవరణం పచ్చదనానికి అద్దం పడుతున్నదని ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆ కాలేజీ ఏరియల్ వ్యూ ఫొటోలను పోస్టు చేస్తూ సీఎం కేసీఆర్ శ్రద్ధను కీర్తిం�
బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన లక్ష్మీనరసింహారావు (ఏటూరునాగారం లక్ష్మణ్) ప్రగతిభవన్లో మం త్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ను గురువారం మర్యాదపూ
ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కే లక్ష్మీనర్సింహారావును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మంగళవారం నియమించారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ తొలి అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్గా వ్యవహరించిన కుసుమ జగద�
అమ్మానాన్నలు ఏ లక్ష్యం కోసమైతే అడవిబాట పట్టారో.. ఆ ఆశయాన్ని సాధించడానికి ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్నారు. భారత రాష్ట్ర సమితి జెండాలో అన్నల అజెండాను దర్శించారు. మావోయిస్టు దంపతుల ముద్దుబిడ్డ బడే నాగజ్యో�
ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే రన్�
గోదావరిలో వరదలకు కొట్టుకొచ్చిన ఓ మొసలిని పట్టుకొని కోసి దాని మాంసాన్ని విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ములుగు
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వరద నష్టాన్ని సీఎం �
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరదలో గల్లంతైన నలుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంటకు చెందిన సాద లక్ష్మి (65) గురువార
భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదావరిలో (Godavari River) వరద ఉధృతి (Floods) కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం (Water Levels) మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
మోరంచపల్లి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలోని ఓ ఊరు. వారం నుంచి రోజూ వానలు పడుతూనే ఉన్నాయి. ఎప్పటిలాగే ఆ ఊరి జనం బుధవారం రాత్రి పనులు ముగించుకొని నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత అలజడి.. ఇండ�
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటం