బీఆర్ఎస్ (BRS) ములుగు (Mulugu) జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ (Kusuma Jagadish) భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులర్పించారు.
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ (47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హనుమకొండ స్నేహనగర్లో ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇంట్లో స్నానం చేసి బయటకు వస
KTR | కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్గఢ్లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే మొఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారంటూ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ ద�
KTR | తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ అని రుజువు చేసిన మహానాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్ డే వే�
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ములుగు (Mulugu) జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అడవుల ఖిల్లా ములుగు జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున�
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నా రు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నా రు. మంత్రి కేటీఆర్ ఉద�
రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ములుగు జిల్లాకు రానున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. సో మవారం క�
SI Died | ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐతో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏటూరునాగారం మండం జీడివాగు వద్ద మంగళవార�
జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతున్నది. దిన దినం అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేసి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తు�
జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోలుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పంట చేతికి వచ్చిన ప్రాంతాల్లో ఈనెలాఖరు నుంచి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర�
ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి అని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 800 ఏండ్లనాడే వారు అవలంబించిన టెక్నాలజీ సైన్స్కు సైతం సవాల్గా మారిందని అన్నారు.