జిల్లాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం రాత్రి విరామం ఇచ్చినప్పటికీ మంగళవారం ఉదయం నుంచి వాన జోరు కొనసాగింది. దీంతో ప్రజలు ఎవరూ బయటకు రాలేకపోయారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తు�
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన ఆటా మహాస�
ములుగు : రైతుల పాలిట కల్పతరువు.. ప్రకృతి అందాలకు నిలయమైన లక్నవరం సరస్సు జలకళను సంతరించుకుంది. గత రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండు కుండలా మారింది. లక్నవరం సరస్సు లోనికి 34.5 ఫీట్ల వరద నీరు చేరడంతో సరస్
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏట
ములుగు : తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకట్టుకుంటున్నది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులతో పా�
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో గల జంపన్న వాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్త�
ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించి, భూసంబంధ సమస్యలను పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్�
రామప్ప ఆలయంలోని శిల్పాలు అద్భుతంగా ఉన్నాయ ని అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె కలెక్టర్ కృష్ణఆదిత్య, సీసీఎఫ్ ఆశతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. శాంతకుమారికి ఆలయ అర్చకు�
ఇంటర్ ఫలితాల్లో ఏజెన్సీ జిల్లా ములుగు మెరిసింది. 71శాతంతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించి సత్తాచాటింది. జిల్లాలోని 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాల విద్యార్థులు ఉత్తమ మార్కులతో విజయభేరి మోగ�
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీప గుట్టలపై ఉన్న వీఫాల్స్ (దూసపాటిలలొద్ది) జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తున్నది. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస
తాడ్వాయి, జూన్23 : విద్యుత్ తీగలు తెగిపడి ఆరు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన తాడ్వాయి మండలం నార్లాపురం సమీపంలోని చింతల క్రాస్ వద్ద గురువారం చోటు చేసుకుంది. పశువుల కాపరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్లా
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి- పస్రా మధ్య శుక్రవారం చోటు చేసుకుంది. �
Eturnagaram | ములుగు జిల్లా ఏటూరునాగారంలో (Eturnagaram) రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగరం వద్ద 163 జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే
ములుగు : జిల్లాలోని వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రగళ్లపల్లి కి చెందిన పాయం సాయి లికిత్ (15) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసిన సాయి లిఖిత్ ఇ�