ములుగు : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. లారీ, టాటా ఏసీ వాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం మహ్మద్ గౌస్ పల్లి స్టేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల క�
ములుగు : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జ�
ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ సమీపంలో పంట పొలాల్లో అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు (ఉచ్చులు) తగిలి ఒక వ్యక్తి , వ్యవసాయ ఎద్దు మృతి చెందంది. స్థానికుల కథనం మేరకు..
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన కార్తీక్ అన�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఎల్బాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు
ములుగు : ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో భగీరథ ఓఎఫ్సీ కేబుల్ బండిళ్లు దగ్ధమైన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మ�
ములుగు : జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ శ�
Minister Harish rao | గిరిజన యూనివర్సిటీలో 90 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ములుగులో మంత్రులు
Minister Harish rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో పథకం ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం
Mulugu | ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.
ములుగు : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లి గోదావరి నదిలో మునిగిత ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కమలాపురం గ్రామంలో చోటుచేసుకుం
ములుగు :మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రుద్రేశ్వర స్వామికి ప్రత్యే పూజలు నిర్వహించారు. కాగా, సినీ నటుడు ఫిష్ వెంకట్ రామప్ప సందర్శ�
ములుగు : రామప్ప దేవాలయాన్ని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ టూరిజం డైరెక్టర్ జనరల్ జి. కమల వర్ధన్ రావు సోమవారం సందర్శించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య�