కరోనా | కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్, దవాఖానలు, వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు.
నగరంలో కలవడంతో అభివృద్ధి బాటలుకడిపికొండలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటురాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రోడ్షోమడికొండ, ఏప్రిల్
కరోనా నివారణ| కరోనా నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కరోనా పరిస్థితులను గురించి ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి
మేడారం | మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క - సారలమ్మను జాతరను నిర్వహించనున్నారు.
మంత్రి ఎర్రబెల్లి | మాతృ వియోగంతో బాధ పడుతున్న టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై.సతీష్ రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, �
చందూలాల్ | గిరిజనుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేసిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత చందూలాల్ అత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి.
ములుగు : మావోయిస్టుల డంప్ను పోలీసులు కనుగొని వెలికితీశారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు చెందిన డంప్ను ములుగు జిల్లాలోని మాన్సింగ్ తాండలో పోలీసులు కనుగొన్నారు. ములుగు ఎస్ఐ హరికృష్ణ నేతృత్వంలోని టీం �
మల్హర్, మార్చి 31: గ్రామీణ ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు కాటారం సీఐ హథీరాం అన్నారు. మండలంలోని తాడిచర్ల గ్రామపంచాయతీ పదిధిలోని కాపురం గ్�