మంత్రి సత్యవతి రాథోడ్ | ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రామప్ప ఆలయం | ఎట్టకేలకు రామప్ప ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. కాకతీయుల కళావైభవాన్ని చాటిన ఆలయాన్ని ఆదివారం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
మోస్తరు వానలు| రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నది.
‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో గ్రామాలు సుందరంగా తయారవుతున్నాయి. పారిశుధ్య పనులు పక్కాగా చేస్తుండడంతో పరిశుభ్ర వాతావరణం నెలకొంటున్నది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెలపై ప్రత్యేక దృష్టి పె
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో చెంచు గిరిజనుల అభివృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ), అనంతపూర్కు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహక�
రామప్ప ఆలయం| అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రామప్ప ఆలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేటలోని కాకతీయుల కాలంనాటి రామప్ప దేవాలయంలో పురావస్తు శాఖ అధికారులు యోగాసనాలు వేశారు.
బొగత జలపాతం| తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం జలకళను సంతరించుకుంది. రాష్ట్ర సరిహద్దు మండలమైన వాజేడు మండలంలో గురువారం కురిసిన వర్షానికి వరద నీరు పారుతున్నది.
రుతుపవనాలు| రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వానలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర�
లక్ష్మీ నర్సింహస్వామి | మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలలక్ష్మీ నర్సింహహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం కొవిడ్ నిబంధనల నడుమ నాగవెల్లి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ములుగు : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి రాష్ట్రంలోని కొవిడ్ బాధిత కుటుంబాలకు సహాయం చేసే�
ములుగు రూరల్/వాజేడు/వెంకటాపూర్/మంగపేట/ భూపాలపల్లి టౌన్: మే 25 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం నుంచి కోవాగ్జిన్ రెండో డోస్ టీకాలను అందించగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్
ప్రతి కేంద్రంలో నలుగురికి తగ్గకుండా నిర్వాహకులు206 కేంద్రాల్లో 824 మంది విధుల నిర్వహణజూన్ 15 వరకు పూర్తి కానున్న కొనుగోళ్లు జయశంకర్ భూపాలపల్లి, మే 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా లో ఏర్పాటు చేసి