MPDO Missing | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయన అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. ఎంపీడీవో వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూ�
AP News | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. సూసైడ్ చేసుకుంటున్నానని మెసేజ్ చేసి కనిపించకుండాపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోయారు. దీంతో గాలింపు చర్యలన�
AP News | పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్ ఏపీలో కలకలం రేపుతోంది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఎంపీడీవో.. ఈ రోజు నా పుట్టిన రోజు.. ఇదే నా చావు రోజు అంటూ తన కుమారుడికి చివరిసారిగా మ
గ్రామ పంచాయతీల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని కోరుతూ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గురువారం ఎంపీడీవో భానోతు జయరామ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ...
గ్రూప్ -1 పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీవో పోస్టులే ఉన్నాయి. మొత్తం 563 పోస్టుల్లో 140 ఎంపీడీవో పోస్టులుండగా, ఆ తర్వాత డీఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45 మాత్రమే ఉన్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 45 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ బదిలీల
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం పోలింగ్ సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బంద�
ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమష్టికృషితోనే గ్రామీణాభివృద్ధిలో అద్భుత ఫలితాలు సిద్ధిస్తున్నాయని, ఫలితంగా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ప్రత్యేకమైనదని ఆదిలాబాద్ డ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్జ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో భాగంగా జిల్లాస్థాయిలో ఉత్తమ అభివృద్ధి సాధించి ఎంపికైన గ్రామ ప�
దళితబంధు పథకం ద్వారా రెండో విడుత జిల్లాలో 3,486 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీట�
దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం మరోసారి అమలు చేస్తున్నారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 1,100 యూనిట్లు కేటాయించడంతో వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.