ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 45 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ బదిలీల
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం పోలింగ్ సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బంద�
ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమష్టికృషితోనే గ్రామీణాభివృద్ధిలో అద్భుత ఫలితాలు సిద్ధిస్తున్నాయని, ఫలితంగా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ప్రత్యేకమైనదని ఆదిలాబాద్ డ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్జ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో భాగంగా జిల్లాస్థాయిలో ఉత్తమ అభివృద్ధి సాధించి ఎంపికైన గ్రామ ప�
దళితబంధు పథకం ద్వారా రెండో విడుత జిల్లాలో 3,486 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీట�
దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం మరోసారి అమలు చేస్తున్నారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 1,100 యూనిట్లు కేటాయించడంతో వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రామకృష్ణయ్యను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.
డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్ గుండా హైదరాబాద్, ముంబైకి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్కు అవతలి పక్క�
క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది , ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతి గ్రామం ముక్రా(కే) అవుతుందని, ఆ దిశగా కంకణబద్దులమవుదాయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపు నిచ్చా
అంధత్వాన్ని దూరం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రెండో విడుత కంటి వెలుగ�