ప్రభుత్వ నింబంధనలు ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎంపీడీవో బుధవారం భూమిపూజ చేసి పనులు �
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని కోనాపూర్, లక్ష్మిదేవిపల్లి, ధర్మనాయక్ తండా, �
క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీవోలకు కారు అలవెన్స్ అందడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీడీవోలకు ఠంచన్గా కారు అలవెన్స్ బిల్లులు చెల్లించగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప�
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఎంపీడీవో పూర్ణచందర్రావు సూచించారు. గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కోసం ఎంతో మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారని, గ్రామాల్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభలో ఎంపిక జరగాల్సి�
గ్రామపంచాయతీలలో ఎలాంటి ఆర్థిక పరమైన పనులు చెయ్యమని మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్కు వినతిపత్రం పత్రం అందజేశారు.
Farmers Representation | వ్యవసాయ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు రైతులు సోమవారం ఎంపీడీవో ధనుంజయ గౌడ్ తో మొరపెట్టుకున్నారు.
Strike Notice | కార్మిక విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చిన కేంద్రానికి నిరసన తెలియజేస్తూ చేపట్టనున్న జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పుంజనూర్ ఆంజనేయులు కోరారు.
వివిధ సర్టిఫికెట్ల కోసం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే వారు ఎవరైనా సరే పైసలు తీసుకొనే ఇవ్వాలంటూ కంప్యూటర్ ఆపరేటర్లకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipally) ఎంపీడీఓ హరినందన్ రావు ఆదేశించారు. తనకు లంచాలు తీస
Munipalli | సంగారెడ్డి జిల్లా మునిపల్లి ఎంపీడీవో హరినందన్రావు మండలంలోని గ్రామాల్లో ఏదో పేరుతో నిత్యం తనిఖీ చేస్తుంటాడు. ప్రతి గ్రామంలో తనిఖీ చేయడం వరకు బాగానే ఉంది. కానీ అందులోనే అసలు మర్మం ఉంది. ఎంపీడీవో తనిఖ
Field Assistants | ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు నర్సింలు, జిల్లా ప్రధాన కార్యదర్శి జంబు వెంకటయ్య పేర్కొన్నారు.
Drinking water | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 7: వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మండలం లోని గ్రామాల్లో ఎక్కడ కూడా ప్రజలకు తాగు నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ పంచాయ�
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ సూచించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శులు సురేష్, శ్ర�