Drinking water | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 7: వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మండలం లోని గ్రామాల్లో ఎక్కడ కూడా ప్రజలకు తాగు నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ పంచాయ�
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ సూచించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శులు సురేష్, శ్ర�
వేసవి కాలం నేపథ్యంలో పల్లె ప్రకృతి వనం నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ గ్రామపంచాయతీ కార్యదర్శి దయానంద్ కు సూచించారు. మండలంలోని మొగులానిపల్లి తండా గ్రామ�
MPDO Basheeruddin | వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ (MPDO Basheeruddin ) గ్రామపంచాయతీ కార్యదర్శులు నవీన్ గౌడ్, సృజన్ రెడ్డి�
రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే నూతన మండలాల ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం భోరజ్, సాత్నాల నూతన మండలాలకు సంబంధించి
విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు నలుగురిపై వేటు పడింది. జీపీ ఖాతా నుంచి నిధులు కాజేసినందుకు తొర్రూరు ఎంపీడీవో నర్సింగరావును, విధి నిర్వహణలో అలసత్
ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ఒక అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున లబ్ధిదారుల నుంచి వసూలు చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దౌత్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు అందించడం లేదని.. ఫలితంగా తమ కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.