రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే నూతన మండలాల ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం భోరజ్, సాత్నాల నూతన మండలాలకు సంబంధించి
విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు నలుగురిపై వేటు పడింది. జీపీ ఖాతా నుంచి నిధులు కాజేసినందుకు తొర్రూరు ఎంపీడీవో నర్సింగరావును, విధి నిర్వహణలో అలసత్
ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ఒక అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున లబ్ధిదారుల నుంచి వసూలు చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దౌత్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు అందించడం లేదని.. ఫలితంగా తమ కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా ప్ర భుత్వ పథకాలు ఎవరికి దక్కాలి? ఆయా వర్గా ల్లో అర్హులకు అందాలి!. కానీ, ఈ ప్రభుత్వం లో అందంతా తూచ్..! మీరు కాంగ్రెస్ నాయకులో, కార్యకర్తనో అయ్యుంటేనే వర్తిస్తాయ్!
నల్లగొండ జిల్లాలో పంచాయతీ విభాగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సంచలనంగా మారాయి. జిల్లా ఉన్నతాధికారులకు, ఆ శాఖలోని అధికారులు, సిబ్బందికి మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం తాజాగా పలువురి
MPDO Missing | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయన అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. ఎంపీడీవో వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూ�
AP News | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. సూసైడ్ చేసుకుంటున్నానని మెసేజ్ చేసి కనిపించకుండాపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోయారు. దీంతో గాలింపు చర్యలన�
AP News | పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్ ఏపీలో కలకలం రేపుతోంది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఎంపీడీవో.. ఈ రోజు నా పుట్టిన రోజు.. ఇదే నా చావు రోజు అంటూ తన కుమారుడికి చివరిసారిగా మ
గ్రామ పంచాయతీల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని కోరుతూ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గురువారం ఎంపీడీవో భానోతు జయరామ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ...