రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రామకృష్ణయ్యను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.
డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్ గుండా హైదరాబాద్, ముంబైకి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్కు అవతలి పక్క�
క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది , ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతి గ్రామం ముక్రా(కే) అవుతుందని, ఆ దిశగా కంకణబద్దులమవుదాయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపు నిచ్చా
అంధత్వాన్ని దూరం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రెండో విడుత కంటి వెలుగ�
మొక్కలను రక్షించాలని ఎంపీపీ రాజ్దాస్ అన్నారు. వాటరింగ్ డే సందర్భంగా జడ్పీటీసీ మనోహర్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్తో కలిసి మండలంలోని పోచారం గ్రామంలో హరితహారం మొక్కలకు నీళ్లు పోశారు. నాటిన ప్రతి మొక్
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పలు అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి,
జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి మండల పరిషత్లు, పంచాయతీల సమావేశాల్లో తీర్మానాలు తీర్మాన ప్రతులను పోస్టు ద్వారా ప్రధాని మోదీకి పంపాలని నిర్ణయం బొమ్మలరామారం : యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ఆయా గ్రామాల్లో సర్పంచులతో కలసి పాఠశాలల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక�