పార్లమెంట్ చివరి సమావేశాల్లో పెండింగ్ సమస్యలపై తమ గళాన్ని మరింత బలంగా వినిపిస్తామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప�
బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నట్లు ఎంపీ క్యాంపు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని చారిత్రక జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ నామా నా�
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో జీవించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావును మధిర మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా వారి�
రాష్ర్టాల్లో చిన్న పరిశ్రమలను కాపాడాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఇప్పటికే మూతపడిన వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన ఐదేళ్లలో పలు రాష్ర్టాల్లోని
దేశవ్యాప్తంగా ఔత్సాహికులు ప్రారంభించిన స్టార్టప్స్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి? వాటిలో ఎన్నో స్టార్టప్స్ సరిగా నిలదొకుకోలేకపోతున్నాయనేది వాస్తవమేనా? ఒకవేళ అది నిజమైతే స్టార్టప�
దేశంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తోందో రాష్ట్రాల వారీగా వివరాలు తెలియజేయాలని బీఆర్ఎ�
అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పథకంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. పథకం అమలు తీరు, సభ్యుల సంఖ్య పెరుగుదలకు కేంద్రం తీసుకుంటున్న చర్యల
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్(సవరణ)బిల్లు, జమ్ముకశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ)బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. బిల్లులపై బ�
ప్రజా సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు చేసే వేదికగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని బీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
నియోజకవర్గ ప్రజలందరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఆయనను మళ్లీ గెలిపించుకుంటేనే మరిన్ని పథకాలు అందుతాయని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూతన
సింగరేణి బతకాలంటే బీఆర్ఎస్ గెలవాలని, కార్మికులు ఉద్యమస్ఫూర్తిని చాటి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
గతంలో రుణమాఫీల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్నదాతలను నిలువునా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే పేరు కర్షకులను దగా చేసేందుకు మాయమాటలతో హామీలు ఇస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వ