నియోజకవర్గ ప్రజలందరూ వారి కళ్ల ముంగిట అభివృద్ధిని చూడాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. అదే సమయంలో నియోజకవర్గ ప్రగతి కోసం పనిచేసిన వాళ్లను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కల్లూరు మండలంలో శుక్రవా
తెలంగాణలో మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనేత నంబర్ వన్గా నిలిపిన ఘనత ఆయనదేనని తేల్చిచెప
కాంగ్రెస్ అంటే ప్రజలకు గోస అని, బీఆర్ఎస్ అంటే భరోసా అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్ను నమ్మితే ప్రజలకు మరోసారి గోస తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా �
ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిన చివరకు ప్రజల ఆశీర్వాదంతో పాలేరులో గులాబీజెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజ�
60 ఏళ్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఆ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విశ్వాసం లేదని అన్నారు. ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు నగర ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై నీరాజనం పలికారు. ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు �
వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టి ప్రజలు అభివృద్ధికి బాటలు వేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట మండల పరిధిలోని వినాయకపురంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీ
బీఆర్ఎస్కు బలం.. బలగం కార్యకర్తలేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైరా పట్టణంలో శనివారం నిర్వహించిన పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాదసభ గ్రేటర్ వరంగల్లోని భట్టుపల్లిలో, మహబూబాబాద్ ప్రజా ఆశీర్వాదసభ పట్టణంలోని శనిగరపురంలో శుక్రవారం నిర్వహించారు. రెండు సభలకు ప్రజలు, ఉద్యమకారులు, మహిళలు, బీఆర్ఎస�
ఒకప్పుడు పాలేరు నియోజకవర్గం కరువు ప్రాంతంగా ఉండేదని, సీఎం కేసీఆర్ తనదైన విజన్తో ప్రాజెక్ట్లు నిర్మించి, సాగుజలాలు వచ్చేలా చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
ఖమ్మం జిల్లా వైరాలో గులాబీ జెండా ఎగరేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైరా పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల�
ర్16: రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో సోమవారం మధిర బీఆర్ఎస్ పార్టీ జోనల్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో ముదిగొండ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు బత్తుల వెంకట్రావు, బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి
వరంగల్లో ఈనెల 16న సీఎం కేసీఆర్ విడుదల చేసే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని, రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో సీఎం కేసీఆర్కు తెలుసని, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ గులాములకు ఏమి తెలుసన
రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అందుకని నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.