ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్లో నిర్వహి�
సత్తుపల్లి నియోజకవర్గం తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లికి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖా మ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ పల్లెసీమల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్�
Women's Reservation Bill | చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపటం సంతోషంగా ఉన్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ బిల్లును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్త�
నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
MP Nama Nageswara Rao | కొత్త పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్రం ఏదో దాస్తున్నదని, ఎంపీలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివ�
తెలంగాణలో ఏ పార్టీ డిక్లరేషన్లకు స్థానంలేదని, ఎవరెన్ని డిక్లరేషన్లు చేసుకున్నా తెలంగాణకు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ ప్రజలు ఇప్పటికే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొన్నారని ఆర్థిక, వైద్యారోగ్�
బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి తుమ్మల నివాసానికి వెళ్లారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (జడ్ఆర్సీసీసీ) సభ్యుడిగా లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నియమితులయ్యారు.
తెలంగాణకు కేంద్రియ విద్యాలయాల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వివక్షపై లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో తెలంగాణలో ఒక కేంద్రియ విద్యాలయాన్ని కూడా ఎందుకు ఏర్పాట�
నూనెగింజలు, ఆయిల్పాం విత్తనాల ఉత్పత్తి విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని, నిధుల విడుదలలో చిన్నచూపు చూస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఖమ్మం జిల్లాకు సంబంధించి పెండింగులో ఉన్న వివిధ రైల్వే సమస్యల పరిష్కారానికి లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్తో శుక్రవారం భేటీ అయ్యారు.