తెలంగాణ అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శమని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ప్రసంగించ
తెలంగాణ అభివృద్ధిని గుర్తించి ఢిల్లీలో కేంద్ర మంత్రులు అవార్డుల మీద అవార్డులు ఇస్తూ ప్రశంసిస్తుంటే.. అదే పార్టీ నాయకులు తెలంగాణ గల్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
మండల కేంద్రంలో సోమవారం నిర్వహించే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఖమ్మం-కురవి జాతీయ రహదారి (ఎన్హెచ్-65ఏ) అభివృద్ధి కోసం రూ.124.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం నిర్వహించి ఒత్తిడి తేవడ�
చీమలపాడులో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలతోపాటు గాయపడిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కారేపల్�
ఖమ్మం జిల్లా చీమలపాడు (Cheemalapadu) అగ్నిప్రమాద బాధితులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన (Gas cylinder blast) ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదర�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్కు కానుకగా అందిస్తామని ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంక
మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే తెలంగాణ పురోగమిస్తోందని వక్తలు పేర్కొన్నారు. ఆయన అందించిన ఆదర్శంతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కు ధారాదత్తం చేస్తున్న దని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. మధిర మండలం మాటూరుపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడ�
తెలంగాణపై కేంద్రం ఆది నుంచి అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. తొమ్మిదేండ్లుగా అనేక విధాలుగా వేధిస్తున్నది. ఏం అడిగినా ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా అవస్థలు పెడుతున్నది. చివరికి, చట్టప్రకారం రావాల్సిన ని�
‘కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరించాలి.. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలి.. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయాలి.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచే
పార్టీ అధినేత కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ
ఖమ్మం జిల్లాలో జీఎస్టీ విషయంలో పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. సమస్య పరిష్కారానికి సెంట్రల్ జీఎస్టీ చైర్మన్ వివేక్ జోహ్రీ హామీ ఇచ్చారని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకు�