కేసీఆర్ విజన్తో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, కానీ ఆ ప్రగతిని కళ్లున్నా కొందరు కబోదులు చూడలేకపోతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా సాగనంపే సమయం వచ్చిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్
తెలంగాణలోని నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో శరవేగంగా నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం �
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. మండల�
ముఖ్యమం త్రి కేసీఆర్ అపర చాణక్యుడని, ఆయనతో తులతూగే వ్యక్తి రాష్ట్రంలో మరెవ్వరూ లేరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మొలకెత్�
‘అదానీ-హిండెన్బర్గ్ నివేదిక’ అంశంపై పార్లమెంట్ ఉభయసభలు బుధవారం కూడా అట్టుడికాయి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చేత విచారణ చేయించి వాస్తవాలు నిగ్గుతే�
ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని బిక్యాతండాలోని తిరుపతమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించారు.
అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించిన మంత్రి తన్నీరు హరీశ్రావును బీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం కలిసి అభి�
ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలోని వందెకరాల స్థలంలో బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభ దద్దరిల్లింది. ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించాలని నిర్ణయించి సభ ఇన్చార్జిగా రాష్ట్ర ఆర్థి�
చరిత్రలో నిలిచే విధంగా 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించిన దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ పాలనవైపు చూస్తున్నార�