దేశానికి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్లమెంటును కించపరుస్తున్నందుకు చాలా బాధగా ఉన్నదని.. ప్రధాని వ
Telangana | పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రను తెలుసుకోకుండా ప్రధాని మాట్లాడారని విమర్శించారు
ప్రజారోగ్యానికి ఏయే చర్యలు తీసుకుంటున్నదని పార్లమెంట్లో టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజల సుస్థిర ఆరోగ్యానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఒక శాతం కే�
పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం కేంద్రం దిగొచ్చేవరకు సభ లోపల, బయట పోరు ప్రతిపాదిత విద్యుత్తు బిల్లును వెనక్కి తీసుకోవాలి అన్నిపంటలకూ కనీస మద్దతు ధరకు చట్టం చేయాలి కృష్ణా జలాలపై వెంటనే ట్