రాష్ట్రంలో పాడి పరిశ్రమ అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం పశుగణాభివృద్ధి కేంద్రంలో జరిగిన జాతీయ కృత్రిమ గర్భాధారణ, ఆధునిక సాంకేతిక నిపుణుల సదస్�
బల్క్డ్రగ్స్ పార్క్ ల మంజూరు విషయంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సభను తప్పుదోవ పట్టించారని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు.
శీతల గిడ్డంగులకు నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్ర సర్కారు తీవ్ర వివక్ష చూపిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఐదేండ్ల కాలంలో బీజేపీపాలిత గుజరాత్కు రూ.364.67 కోట్లు కేటాయ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. దేశ ప్రయోజనాలు కాపాడడంతోపాటు భావితరాలకు బంగారు భవిష్యత్ని అందించేందుకు �
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధిస్తోందని దిశ కమిటీ చైర్మన్లు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు ఆరోపించారు. భద్రాచలంలో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన పనులను ఇంకెంత కాలం సాగదీస్తారని ప్రశ్నించార�
MP Nama Nageshwar Rao | తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం యావత్ జాతికి గర్వకారణమని ఎంపీ నామా నాగేశ్వర్రావు అన్నారు. తెలంగాణ సమాజం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు
ఎంపీ నామా నాగేశ్వరావు కుమారుడు నామా పృథ్వీతేజపై అగంతకులు దాడి చేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. బలవంతంగా కారులో ప్రవేశించి డబ్బులు దోచుకున్నారు. రెండురోజుల క్రితం జరిగిన ఘటనపై పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రార
Minister Malla reddy | తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నటసార్వభౌమునికి భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి
సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిపై పోరాడాలని టీఆర్ఎస్ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఎంపీ నామా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల �
TRS | ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) అలుపెరుగని పోరాటం చేస్తున్నది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చింది.
MP Nama Nageswara Rao | షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాల
MP Nama Nageswara rao | దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయా�
టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లాలో మిన్నంటాయి. నగరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్�