పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్గూడెం టోల్ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్టులో బీఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వా�
ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించలేని చేతకాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఎండిపోతున్న పంటలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. పార్టీ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు మామిళ్లగూడ�
తన ఐదేళ్ల పదవీ కాలంలో వివిధ అభివృద్ధి పనులకు వంద శాతం నిధులు సద్వినియోగం చేసుకున్నామని, ఉమ్మడి జిల్లాకు తన ఎంపీ నిధుల నుంచి 218 పనులకు.. రూ.9.80 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ఇప్పటివరకు 201 పనులకు.. రూ.9.38 కోట్లు మంజూరై
జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఎంపీ నిధులు రూ.2,10,60,000 మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నా�
ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఎంపీ నిధులను పెద్ద ఎత్తున ఖర్చు చేశానని, తాజాగా భద్రాద్రి జిల్లా అభివృద్ధి కోసం తన కోటా నుంచి రూ.1,17,50,500 మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత,
రాజ్యసభ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ �
కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు ఉమ్మ
మన నీళ్లు, మన హకుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పోరాడడానికి ప్రజలంతా కదలి రావాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్ర
నయా ఆర్థిక విధానాల సృష్టికర్త, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించడం పట్ల పలువురు ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో శుక్ర
‘కేంద్ర ప్రభుత్వానికి రైతుల బాగు పట్టదా?’ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. చివరికి ఇటీవలి కేంద్ర మధ్యంతర బడ్జెట్లోనూ అన్నదాతలను నిరాశపరిచారని విమర్శించారు. అందులో వ్యవసాయ రంగానికి, రైతు�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరారు.