రాష్ట్రంలో నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు.. అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణకు, ప్రజలకు రంది లేదని వ్యాఖ్యానించారు.
సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా తాగు,సాగునీటికి తీవ్రంగా గోసపడ్డదని, కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీ�
ఇన్నాళ్లూ సర్కారు తుమ్మలు మొలిచి, బీడువారిన పొలాలతో కనిపించిన వర్గల్ ప్రాంత భూములు వరుసగా మూడోసారి విడుదల చేసిన గోదావరి నీళ్లతో తాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఢోకాలేని పాడిపంటలతో తులతూగే పసిడి నేలలుగా మ�
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడే ప్రతి మాట ప్రజలను మోసం చేసే విధంగా ఉందని నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలరాం బాబు విమర్శించారు.
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, ఎన్నో ఏండ్లుగా సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గుర్తుంపులేక పోవడంతో ప్రభుత్వం నుంచే వచ్చే బెన్ఫిట్ రాక చాలా మంది ఇబ్బందులు పడ్డారని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డ
వ్యవసాయ రం గంలో రికార్డు స్థాయిలో దిగుబడులు సాధిస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రైతుల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
హైదరాబాద్లోని బోయినిపల్లి లో నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడి పూజలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నార్సింగికి చెందిన కాజిపల్లి మల్లేశ్యాదవ్ కుమారుడు చం దుయాదవ్
ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మక్కరాజిపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం క
కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మర్కూక్ మండలంలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎ�
మెదక్ జిల్లాలోని వడియారం రైల్వే స్టేషన్లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.