ఓటమి భయంతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతూ హింసను ప్రోత్సహిస్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత పదేండ్లుగా ఎకడా హి
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేయడం అమానుషమని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. వివాదరహితుడు, సౌమ్యుడు, కనీసం ఎప్పుడూ ఎవరినీ కోపంగా ఒక మాట అనని ప్రజా నాయకుడు కొత్త ప్రభాకర్ర�
ఎన్నికల క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎదురోలేక ప్రతిపక్ష పార్టీలు హత్యారాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్యాన�
ప్రభాకర్రెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై కత్తితో ఒక దుండగుడు తీవ్రంగా గాయపరిచిండు. ఆయన ప్రాణాపాయ స్థితిలో యశోదాలో చికిత్స పొందుతున్నారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Kotha Prabhakar Reddy) హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది కాంగ్రెస్ (Congress) కార్యకర్త అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. దానిని కప్పిపుచుకున
: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్
కాంగ్రెస్ పాలనలో ఉన్న నారాయణఖేడ్కు బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్న నారాయణఖేడ్కు జమీన్ ఆస్మాన్కు ఉన్నంత ఫరక్ ఉన్నదని, బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి చంద్
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్ను మూడోసారి సీఎంను చేయడానికి ఎదురుచూస్తున్నారని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం అక్బర్పేట-భూంపల్లి మండలంలోన�
MP Prabhakar Reddy | రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం ఖాయమని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామానికి చెందిన మండల బీజేపీ ప్�
తెలంగాణలో జరిగిన అభివృద్ధిని దేశం మొత్తం గర్విస్తున్నదని, పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేక ఆమడదూరంలో పల్లెలు ఉండేవి. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధికమొత్తంలో నిధులు కేటాయించడంతో పల్లెలు అభివృద్ధి బాటపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సిట్టింగ్లకే అవకాశం కల్పించిన దమ్మున్న నేత సీఎం కేసీఆర్. అన్ని పార్టీల కంటే ముం దుగా అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల్లో వణుకు పుట్టించారు.