ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం మండలానికి మంజూరు చేసిన 108, 102 వాహనాలను ఆయన చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో జెండా ఊపి ప్ర�
పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో దుబ్బాక నియోజక వర్గంలో అనేక అభివృద్ధి జరుగుతుందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) అనారోగ్యంతో చనిపోయారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టినవాళ్లే నేడు మన రాష్ర్టాన్ని పొగుడుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. 9 ఏండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అందరూ �
సిద్దిపేట స్వచ్ఛతలో మేటి అని, సఫాయి కార్మికులు కృషి మరువలేనిదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో పట్టణ ప్రగతి �
టీఎస్ఐపాస్ విధానంతో సీఎం కేసీఆర్ తెలంగాణలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని, అదే సమయంలో ఓడీఎఫ్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి భారీ పరిశ్రమలు, సంస్థలను బీజేపీ సర్కారు ప్రైవేటుకు �
ఎంతో మంది పేదలు విలువైన వైద్యం చేయించుకోలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. ప్రస్తుతం ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
ప్రజాశ్రేయస్సే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వీరభద్ర రైస్మి
ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. సీఎం
కేసీఆర్కు సెంటిమెంట్ నియోజకవర్గం కావడం, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే వొడితెల స�
సమాజంలో కులం, మతం, వర్ణం, లింగ విభేదాలు లేవని, అందరూ ఒకటేనని 12వ శతాబ్దంలోనే విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడని, ఆయన స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్�
ముస్లింలను అన్ని రంగాల్లో ప్రొత్సహిస్తున్నామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ఎంపీ కొత్
దుబ్బాక నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది. స్థానిక ఎమ్మెల్యే రఘనందన్రావు వైఖరికి నిరసనగా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. శాసనసభ ఎ
కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. మంగళవారం మెదక్ కలెక్టర్ రాజర్షి షా హవేళీఘనపూర్లో ఏర్పాటుచేసిన సెంటర్ను పరిశీలించి వివరాలు తెలుసుకుని, సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. చ�