Minister Harish rao | గోదావరి నీళ్లు తెచ్చాం.. కరువును దూరం పెట్టామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు రావడమనేది ఓ కల అని చెప్పారు. కళ్లముందు నీళ్లు వస్తున్నా ప్రతిపక్షాలకు కనబడటం లేదని విమ�
రైల్వేల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని, రైల్వేలైన్లతోపాటు కొత్త ప్రాజెక్టుల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నదని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్�
కుత్బుల్లాపూర్,ఆగస్టు11: ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు, అనుమతులు వెంటనే మంజూరీ చేయాలని కోరుతూ ఢిల్లీలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కుత్
14ఎకరాలలో మెగా హరితహారం మంజీర తీరం సందర్శకులకు ఆహ్లాదకరం పండ్లు, ఫలాల మొక్కలకు అధిక ప్రాధాన్యత మొక్కలు నాటి నీళ్లు పోసిన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సంగారెడ్డి : ప్రతి గ్రామం పచ్చదనంతో కనువిందు చేయాలనే ఉద�
హైదరాబాద్ : మెదక్ పార్లమెంట్ పరిధిలో చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. పార్లమెంట్
దుబ్బాక అభివృద్ధి సిగలో మరో మణిహారం చేరనున్నది. రూ.4కోట్లతో అధునాతన హంగులతో దుబ్బాకలో బస్టాండ్ భవనం నిర్మాణం కానున్నది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాక నడిబోడ్డున సర్వంగ సుంద�
కాళేశ్వరం ప్రాజెక్టు | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవసరం
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటార�
సిద్దిపేట : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేటలో శుక్రవారం 23 మంది దివ్యాంగులకు స్కూటర్లను అందజేశారు. ఈ స్కూటర్లను తెలంగాణ వికలంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ (టీవీసీసీ) విరాళంగా ఇచ్చింది. ఈ
మెదక్ : తూప్రాన్ పట్టణంలోని అల్లాపూర్ టోల్గేట్ వద్ద నిర్మిస్తున్న రైతు బజార్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జూన్ మొదటివారంలో దీన్ని ప్రారంభించ�
సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్డును ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అభివృ