Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కొద్దిరోజులు సమయం కోరారు. చైనా పౌరులకు వీసాలు జారీ చేసిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బెయిల్ కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస�
Excise Policy Case | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది అక్టోబర�
అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై రాజధాని జైపూర్,
ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నేతలు, మంత్రుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) విచారణకు ముందు ఆయన కేబినెట్లోని మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ (Minister Raaj Kumar Anand) ఇండ్లు, కా�
దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు చాలామందికి తెలియదు. కానీ.. డీకే శివకుమార్ అంటే మాత్రం చాలామంది కర్ణాటక డిఫ్యూటీ సీఎం అని టక్కున చెప్పేస్తారు.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) ఖాతాదారుల నిధుల మళ్లింపు కేసులో ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీ పార్థసారథికి చెందిన రూ.134.02 కోట్ల విలువైన ఆస్తుల్ని ఎటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ �
Enforcement Directorate | మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ మాజీ ఎంపీకి చెందిన రూ.315 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. పలు నగరాల్లో ఉన్న 70 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకు ఫ్రాడ్ కేసులో ఈడీ ఈ చర్�
Nawab Malik | మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో మాలిక్ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మూడు నెలలు పొడిగిస్తూ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మాలిక్ క�
పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ కేబినెట్లోని మరో మంత్రి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడి చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో (Madhyamgram) రిక్రూట్మెంట్ కుంభకోణానికి (Recruitment Scam) సంబంధించి ఆహార
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఢిల్లీ మద్యం కేసులో బుధవారం అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఢిల్లీ కోర్టు అప్పగించింది. ఆయనను ఈడీ ఈ నెల 10 వరకు ప్రశ్నించవచ్చు.