Ex-MLA Arrested: హర్యానాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ను అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సన్నిహితుడు కుల్విందర్ను
తమిళనాడుకు చెందిన కన్నయ్యన్, కృష్ణయ్యన్ అనే వృద్ధ దళిత రైతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నెలల తరబడి వేధిస్తున్నది. సేలం జిల్లా అత్తూరు నివాసులైన ఈ అన్నదమ్ముల కున్నది కేవలం 6.5 ఎకరాల పొలం.
Vivo-India | మనీ లాండరింగ్ కేసులో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ వివో ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి.
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఆయన ఈడీ కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.
ED | తమిళనాడులో రూ.207కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసినట్లు ఈడీ ఆదివారం వెల్లడించింది. తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందని ఆ�
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కొద్దిరోజులు సమయం కోరారు. చైనా పౌరులకు వీసాలు జారీ చేసిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బెయిల్ కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస�
Excise Policy Case | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది అక్టోబర�
అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై రాజధాని జైపూర్,
ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నేతలు, మంత్రుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) విచారణకు ముందు ఆయన కేబినెట్లోని మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ (Minister Raaj Kumar Anand) ఇండ్లు, కా�
దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు చాలామందికి తెలియదు. కానీ.. డీకే శివకుమార్ అంటే మాత్రం చాలామంది కర్ణాటక డిఫ్యూటీ సీఎం అని టక్కున చెప్పేస్తారు.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) ఖాతాదారుల నిధుల మళ్లింపు కేసులో ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీ పార్థసారథికి చెందిన రూ.134.02 కోట్ల విలువైన ఆస్తుల్ని ఎటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ �