Enforcement Directorate | మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ మాజీ ఎంపీకి చెందిన రూ.315 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. పలు నగరాల్లో ఉన్న 70 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకు ఫ్రాడ్ కేసులో ఈడీ ఈ చర్�
Nawab Malik | మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో మాలిక్ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మూడు నెలలు పొడిగిస్తూ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మాలిక్ క�
పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ కేబినెట్లోని మరో మంత్రి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడి చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో (Madhyamgram) రిక్రూట్మెంట్ కుంభకోణానికి (Recruitment Scam) సంబంధించి ఆహార
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఢిల్లీ మద్యం కేసులో బుధవారం అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఢిల్లీ కోర్టు అప్పగించింది. ఆయనను ఈడీ ఈ నెల 10 వరకు ప్రశ్నించవచ్చు.
Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు సుప్రీంకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. వైద్య కారణాలతో సత్యేంద్ర జైన్కు మంజూరైన మధ్యంతర బెయిల్ను కోర్టు అక్టోబర్ 8 వరకు పొడిగించింది.
ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్ అయ్యారు. కెనరా బ్యాంక్ వద్ద రూ.538 కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను శుక్ర�
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలని సూచించింది. వాస్తవానికి భూ కుంభకోణం కేసులో ఈ నెల 14నే హాజరు క
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) కు ఢిల్లీ
కోర్టు (Delhi court )లో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసు (Money Laundering Case)లో
ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేక�
మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. వచ్చే వారం రాంచీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరింది.
Tamil Nadu | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడులో గురువారం మరోసారి దాడులు చేసింది. మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన కేసులో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది.
Money laundering Case: హర్యానా ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చొక్కర్కు చెందిన నాలుగు కార్లు, ఆభరణాలు, నగదను ఈడీ స్వాధీనం చేసుకున్నది. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ విచారించింది. ఇవాళ ఆ ఎమ్మెల్యేకు చెందిన నాలు
Minister Balaji: క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో మంత్రి బాలాజీని ఇటీవల ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మంత్రి బాలాజీ భార్య ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్ర�