తమిళనాడులో (Tamil Nadu) అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్ కేబినెట్లోని మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక
RK Arora: రియల్ ఎస్టేట్ గ్రూపు సూపర్టెక్ ప్రమోటర్ ఆర్కే ఆరోరాను.. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. బుధవారం రోజున ఆయన్ను ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టను�
Senthil Balaji | మనీలాండరింగ్ కేసులతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అర్ధరాత్రి విద్యుత్ మంత్రిగా పని చేస�
మనీలాండరింగ్ కేసులో (Money-laundering case) తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని (Minister Senthilbalaji) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. చెన్నైలోని (Chennai) ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర
V Senthil Balaji: మంత్రి వీ సెంథిల్ బాలాజీతో పాటు మరికొంత మంది ఇండ్లల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ కేసులో ఆ సోదాలు జరిగాయి. సెక్రటేరియేట్లో ఉన్న మంత్రి బాలా�
మనీ లాండరింగ్ కేసులో అరస్టై, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ దవాఖానకు తరలించారు.
ఓ మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ను ఈడీ సోమవారం 9 గంటలకు పైగా ప్రశ్నించింది. అంతకుముందు పాటిల్ మీడియాతో మాట్లాడుతూ తాను ప్రతిపక్షంలో ఉన్నందునే ఇ లాంటి వేధింపులు ఎ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోకి ఖరీదైన ఫర్నిచర్, మంచాలకు తానే డబ్బులు చెల్లించానని మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాక
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశ తప్పలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్ను తిరస్కరించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమ�
Enforcement Directorate | ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవడానికి, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్ప
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఈడీని ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే సీబీఐ దాడులు చేయిస్తారు. ఇదే ఇపుడు ఈ దేశంలో నెలకొన్న దుస్థితి. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ ప�