న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. జ్యుడీషిల్ కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్కు సోమవార
Anil Parab | దేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు కొనసాగుతున్నది. మహారాష్ట్రలో అధికార కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగా మంత్రికి నోటీసులు జారీ చేసింది. మనీలాండరిం�
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. మనీల్యాండరింగ్ కేసులో రోజ్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఆదేశాలు ఇచ్చింది. గత నెలలో �
ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయడం దిగ్భ్రాంతికరం. జైన్పై బనాయించిన కేసు బూటకమైనదనీ, రాజకీయ కారణాలతో ఆయనను ఇరికించారని ఢి�
న్యూఢిల్లీ, మే 31: మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 1న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హవాలా లావాదేవీలు, పన్ను ఎగవేతకు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున�
బెంగళూరు : కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్తో పాటు పలువురిపై మనీలాండింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేసింది. ఐటీశాఖ సోదాల ఆధారంగా ఈడీ నమోదు చేసిన మనీలాండి�
Anil Parab | మహారాష్ట్రలో అధికార పక్షమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలోని ఓ మంత్రిని అరెస్టు చేసిన ఈడీ.. తాజాగా రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్ �
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం తెలిపింది. కార్తీ చిదంబరం ఆయన తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం 2011లో హోంమంత్రి
రాంచీ: జార్ఖండ్ మైనింగ్ కార్యదర్శి పూజ సింఘాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎంఎన్ఆర్ఈజీఏ అవినీతిపై దర్య�
నకిలీ ఎయిర్వే బిల్లులను సృష్టించి విదేశాలకు రూ.1,146 కోట్లు మళ్లించిన కేసులో ఈడీ అధికారులు కీలక నిందితుడు సీబే ఇంటర్నేషనల్ కంపెనీ భాగస్వామి దీపక్ నయ్యర్ను సోమవారం అరెస్టు చేశారు.
ముంబై : మహారాష్ట్ర మంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్పై చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసినట్లు బుధవారం తెలిపింది. అటాచ్ చేసి�