బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 26 న కోర్టు ఎదుట హాజరుకావాలని పాటియాలా కోర్టు ఆదేశించింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితుర�
మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్కు కూడా ఈడీ సమన్లు జారీచేసింది. సంజయ్ రౌత్ను అరెస్టు చేసిన నాలుగు రోజులకే సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ కేసులో ఆమె నుంచి ఈడీ వాంగ్మూలం తీసుక
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో వరుసగా మూడవ రోజు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆమె ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. అయితే మనీల్యాండరి
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వీవో మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ 44 చోట్ల ఈడీ తనిఖీలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ చట్టంలోని వివిధ సెక్షన్ కింద సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, యూపీ, మేఘాలయ�
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. జ్యుడీషిల్ కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్కు సోమవార
Anil Parab | దేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు కొనసాగుతున్నది. మహారాష్ట్రలో అధికార కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగా మంత్రికి నోటీసులు జారీ చేసింది. మనీలాండరిం�
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. మనీల్యాండరింగ్ కేసులో రోజ్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఆదేశాలు ఇచ్చింది. గత నెలలో �
ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయడం దిగ్భ్రాంతికరం. జైన్పై బనాయించిన కేసు బూటకమైనదనీ, రాజకీయ కారణాలతో ఆయనను ఇరికించారని ఢి�
న్యూఢిల్లీ, మే 31: మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 1న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హవాలా లావాదేవీలు, పన్ను ఎగవేతకు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున�
బెంగళూరు : కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్తో పాటు పలువురిపై మనీలాండింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేసింది. ఐటీశాఖ సోదాల ఆధారంగా ఈడీ నమోదు చేసిన మనీలాండి�