Sachi joshi | టాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. మొత్తం రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు ఈడీ చేసింది. ఇందులో రూ.330
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న ఈడీ ఎదుట విచారణకు
ESI Scam | ఈఎస్ఐ ఆస్పత్రి స్కామ్లో ఈడీ దూకుడు కనబరుస్తోంది. మనీలాండరింగ్ కింద రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఐఎంఎస్ డైరెక్టర్తోపాటు పలువురు అధికారుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Former Maharashtra Home Minister Anil Deshmukh | మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆదివారం బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను
Former Maharashtra home minister Anil Deshmukh sent to 14-day judicial custody in money laundering case | మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు స్వల్ప ఊరట లభించింది. మాజీ హోంమంత్రిని మరోసారి ఈడీ కస్టడీ పొడగించాలని
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మనీలాండరింగ్ కేసుపై ఈ నెల 1న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను అరెస్ట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బుధవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ. 200 కోట్ల కుంభకోణాన�
వికారాబాద్ : అటవీ ప్రాంతంలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి డబ్బులు లాకెళ్లిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల �