నకిలీ ఎయిర్వే బిల్లులను సృష్టించి విదేశాలకు రూ.1,146 కోట్లు మళ్లించిన కేసులో ఈడీ అధికారులు కీలక నిందితుడు సీబే ఇంటర్నేషనల్ కంపెనీ భాగస్వామి దీపక్ నయ్యర్ను సోమవారం అరెస్టు చేశారు.
ముంబై : మహారాష్ట్ర మంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్పై చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసినట్లు బుధవారం తెలిపింది. అటాచ్ చేసి�
ముంబయి : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు సోమవారం ఉత్తర్వులు జా�
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ముంబై ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 4 వరకు పొడిగించింది. అయితే ఆయనకు మంచం, పరుపు, చైర్ ఏర్పాటు చేయాలని కోర్టు తెలిపింది. అండ�
ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ బెయిల్ పిటిషన్ను పీఎంఎల్ఏ కోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పా�
ముంబై : మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా, మళ్లింపు ఆరోపణలపై గతే�
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ను మార్చి 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ముంబై ప్రత్యేక కోర్టు అప్పగించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలక
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో నవాబ్ మాలిక్ను ఈడీ ఉదయం నుంచి ప్రశ్నిస్తో
Sachi joshi | టాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. మొత్తం రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు ఈడీ చేసింది. ఇందులో రూ.330
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న ఈడీ ఎదుట విచారణకు
ESI Scam | ఈఎస్ఐ ఆస్పత్రి స్కామ్లో ఈడీ దూకుడు కనబరుస్తోంది. మనీలాండరింగ్ కింద రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఐఎంఎస్ డైరెక్టర్తోపాటు పలువురు అధికారుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.