Anil Parab | మహారాష్ట్రలో అధికార పక్షమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలోని ఓ మంత్రిని అరెస్టు చేసిన ఈడీ.. తాజాగా రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్ �
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం తెలిపింది. కార్తీ చిదంబరం ఆయన తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం 2011లో హోంమంత్రి
రాంచీ: జార్ఖండ్ మైనింగ్ కార్యదర్శి పూజ సింఘాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎంఎన్ఆర్ఈజీఏ అవినీతిపై దర్య�
నకిలీ ఎయిర్వే బిల్లులను సృష్టించి విదేశాలకు రూ.1,146 కోట్లు మళ్లించిన కేసులో ఈడీ అధికారులు కీలక నిందితుడు సీబే ఇంటర్నేషనల్ కంపెనీ భాగస్వామి దీపక్ నయ్యర్ను సోమవారం అరెస్టు చేశారు.
ముంబై : మహారాష్ట్ర మంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్పై చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసినట్లు బుధవారం తెలిపింది. అటాచ్ చేసి�
ముంబయి : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు సోమవారం ఉత్తర్వులు జా�
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ముంబై ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 4 వరకు పొడిగించింది. అయితే ఆయనకు మంచం, పరుపు, చైర్ ఏర్పాటు చేయాలని కోర్టు తెలిపింది. అండ�
ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ బెయిల్ పిటిషన్ను పీఎంఎల్ఏ కోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పా�
ముంబై : మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (PMLA) కింద మొత్తం రూ. 410 కోట్ల బ్యాంకు నిధులను స్వాహా, మళ్లింపు ఆరోపణలపై గతే�
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ను మార్చి 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ముంబై ప్రత్యేక కోర్టు అప్పగించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలక
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో నవాబ్ మాలిక్ను ఈడీ ఉదయం నుంచి ప్రశ్నిస్తో
Sachi joshi | టాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. మొత్తం రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు ఈడీ చేసింది. ఇందులో రూ.330