న్యూఢిల్లీ, మే 31: మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 1న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హవాలా లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి గతంలో ఇన్కం ట్యాక్స్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నది.