Umar Khalid : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్కు కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించింది. ఉమర్ ఖలీద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
Robert Vadra | హర్యానా (Haryana) లోని గురుగ్రామ్ (Gurgao) భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) కు బెయిల్ లభించింది. ఢిల్లీలోని రౌస్ అ�
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తాను వ్యక్తిగతంగా కాని న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చే�
ఆర్థిక మోసాల నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. ఈ కేసులో తాను అప్రూవర్గా మారతానని నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
Robert Vadra : ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. హరియాణాలోని వివాదాస్పద షిఖోపూర్ ల్యాండ్ డీల్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై రాబర్ట్ వా
Asiya Andrabi : కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు, దఖ్తరన్ ఇ మిల్లట్ సంస్థ చీఫ్ ఆసియా అంద్రాబీ అనే మహిళకు ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. అలాగే ఆమె అనుచరులైన సోఫి ఫెహ్మీదా, నహిదా నస్రీన్కు 30 ఏళ్ల జైలు శి
MLC Desipathi Srinivas | రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అల్లిన కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. గతంలో తన మాజీ భార్య అయేషా ముఖర్జీకి చెల్లించిన రూ. 5.7 కోట్లను ధావన్ ఖాతాలో జమచేయాలని న్యాయస్థానం తీర్పు వెలువరించిం
Delhi LG VK Saxena | సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను నిర్దోషిగా ప్రకటించింది. ఆరోపణలు నిరూపించడంలో ఫిర
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి, నేరపూరిత కుట్రకు లాలూ కుటుంబం పాల్పడినట్లు కోర్టు ఆరోపించింది. �
Delhi court | ఢిల్లీలోని సాకేత్ కోర్టు (Delhi court) వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోర్టులో పనిచేస్తున్న ఓ వికలాంగ క్లర్క్ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య (Clerk commits suicide) చేసుకున్నాడు.
IRCTC Scam Case | ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు అక్టోబర్ 13న తీర్పు వెలువరించనుంది. మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ