Man Throws Rice In Court | ఒక వ్యక్తి కోర్టు హాలులోని నేలపై బియ్యం విసిరాడు. దీంతో చేతబడిగా న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసుల విచారణను కొంతసేపు జడ్జి నిలిపివేశారు. కోర్టు హాలును శుభ్రం చేయించారు. ఆ వ్�
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై అవినీతి కేసును ఢిల్లీ కోర్టు సోమవారం మూసేసింది. ఆయనపై ఆరోపణలను బలపరిచే సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తెలపడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జై�
నిందితులు అందరిపై మనీ లాండరింగ్ నేరారోపణలు నమోదైన అత్యంత అరుదైన కేసు ఇదేనని నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ కోర్టులో వాదించింది.
Tahawwur Rana | 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో అరెస్టై ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana) తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేందుకు కోర్టు (Delhi Court) అనుమతి ఇచ్చింది.
Delhi court | దేశరాజధాని ఢిల్లీ (Delhi court)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాకేత్ కోర్టు (Saket Court)లో ఓ ఖైదీని (prisoner) సహచర ఖైదీలు దారుణంగా హత్య చేశారు.
ECI protests case | ఢిల్లీ కోర్టు (Delhi court) లో డెరెక్ ఒబెరాయ్ (Derek O'Brien), సాగరిక ఘోష్ (Sagarika Ghose), సాకేత్ గోఖలే (Saket Gokhale) సహా 10 మంది తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలకు ఊరట లభించింది. ఆ 10 మంది టీఎంసీ నేతలకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింద�
National Herald case | నేషనల్ హెరాల్డ్ (National Herald) కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) లకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వేసిన పిటిషన్�
Delhi court : పరువు నష్టం కేసులో ఎంపీ బాన్సురీ స్వరాజ్కు 4 వారాల గడువు ఇచ్చింది ఢిల్లీ కోర్టు. బాన్సురీ రాజకీయ లబ్ధి కోసం తన పరువు తీసినట్లు ఆప్ నేత సత్యేంద్ర జైన్ కేసు దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు ఆ క�
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, కూతురు హేమా యాదవ్కు ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది.
1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది.
న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఓ యువకుడిని అరెస్టు చేసిన ఘటనలో ఢిల్లీ హైకోర్టు తెలంగాణ డీజీపీ వివరణ కోరింది. నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేయవద్దని సూచించింది. రాచకొండ కమిషనరేట్లోని మీర్పేట్ పోలీసులు నెల �
Satyendra Jain | బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి సత్యేందర్ జైన్ క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు పంపింది. ఈ కే�
మనీ లాండరింగ్ కేసులో దాదాపు రెండేండ్ల తర్వాత ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణలో జాప్యం, సుదీర్ఘకాలం విచారణ ఖైదీగా ఉన్నందున ఆయనకు బెయిల్ మ�